Tag P. V. Narasimha Rao

మధుర స్మృతులు

“గంటల తరబడి సాగే వీరి సాహిత్య దర్బారుకు వేదిక – మట్టెవాడలోని ఫైర్ స్టేషన్ ప్రక్కగా సాగే ఆ చిన్న సందులోని సదాశివరావు ఇంటి పైన గల చిన్న మేడ గది. దాని ముద్దు పేరు బంగ్లా గది. ఈ లోగా పీవీ హిందీ ‘సాహిత్య రత్న ‘ పూర్తిచేసాడు. మహాదేవి వర్మ కవితలపై సుదీర్ఘ…

నేటి అభివృద్ధి నాటి ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల పుణ్య‌మే!

“భారతదేశ వ్యవస్థ  బ‌లాబ‌లాల‌ను మొదటినుండి కూలంకషంగా అవగాహన ఉండటంవలన చాలా ధైర్యసాహసాలతో ఆత్మవిశ్వాసంతో ప్రధాని బాధ్యతలు చేపట్టి కేవలం 45 రోజులలో దేశ ప్రతిష్టను ఆర్థిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయకుండా అంతర్జాతీయ విఫణిలో దేశ గౌరవాన్ని మర్యాదను నిలబెట్ట కలిగాడు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పీవీ  తీసుకున్నటువంటి చర్యలే ఆర్థిక సంస్కరణలు..” (పీవీ నరసింహారావు నూట…

పి వీ బాల్య జీవన కళా మధురిమలు

“మొదటి సారిగా ఉద్యమ అనుభవం (పీవీ కే కాదు, ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి కూడా) 1939 వ సంవత్సరంలో అప్పటి నిజాం రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ లో రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి. ఒకటి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నూతన భవనం (ప్రస్తుత భవనం) ఆవిష్కరింపబడింది. ఈ భవనమే విద్యార్ఠుల ఉద్యమాలకు పురిటి గడ్డగా పేర్గాంచింది.”…

సీఎం నుంచి పీఎం దాకా…మన పీవీ.. !

కశ్మీర్ తీవ్రవాదులను కట్టడి చేయడంతో పాటు, ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు మెరుగుపర్చడం, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ ను నిలదీయడం , ఆగ్నేయాసియా దేశాలతో పాటు, చైనా, ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవడం వంటి విదేశీ వ్యవహార విషయాల్లో పీవీ ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. అంతేకాదు 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమానికి శ్రీకారం…

బహుముఖ ప్రజ్ఞాశాలి

ఫోటో :పీ వీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు,పాములపర్తి సదాశివరావు (1975) “రాగయుక్తంగా పద్యాలు గొంతెత్తి బిగ్గరగా పాడటమంటే పీవీ కి బాగా ఇష్టం. వరంగల్ లో పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతుందంటే తప్పక హాజరు. స్ఠానం నరసింహారావు ‘సారంగ ధర‘, డీ వీ సుబ్బారావు ‘హరిశ్చంద్ర’, తెనాలి డ్రామా కంపెనీ వారి ‘కృష్ణ లీలలు‘ మొదలగునవి చూడటమే కాకుండా ఆ ప్రదర్శన లోని పద్యాలు…

బహుభాష సాహితీ మూర్తి

(భారత పూర్వ  ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ స్వర్గీయ శ్రీ పి. వి. నర్సింహారావు గారి జయంతి జూన్ 28 సందర్బంగా) మాటల మనిషి కాడతను చేతల మనిషి ఆర్థిక సంస్కరణలతో.. చిరు దివ్వెలు వెలిగించి చివాట్లు తిన్నా.. ఆ సంస్కరణలే, ఈనాడు ఈ దేశ ప్రగతికి రథ చక్రాలయి పరుగులు పెడుతుంటే తొలి తెలుగు…

ఇంతింతై, బాలకుడింతయై,..

“ఊర్లో వీధి నాటకాలలో చూసిన పౌరాణిక నాయకుడా లేక తనతో అక్షరాలు దిద్దించి పద్యాలు నేర్పిన బడి పంతులా? ఐతే, కాల మహిమ విచిత్రమైంది. ఆ బాలుడి భవిష్యత్ జీవన వ్యాసంగంపై ఆ తల్లిదండ్రుల ఆలోచనలు నిజం కాలేదు. పది పదకొండేండ్ల ఆ బాలుడి మనస్సులో ఏముందో మనకు తెలియకున్నా ఆ ఊహలేమీ నిజం కాని…