Tag Minister Ponguleti srinivas Rao

గిరిజ‌నుల సంస్కృతికి వేదిక‌గా ట్రైబ‌ల్ మ్యూజ‌యం

గిరి ఉత్ప‌త్తుల‌కు మ్యూజియం ద్వారా మార్కెటింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో గిరిజనుల గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మరింత అవకాశం ఏర్పడింద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. భ‌ద్రాచలం ట్రైబ‌ల్ మ్యూజియం బ్రోచ‌ర్‌ను మంగ‌ళ‌వారం శాస‌న‌స‌భ ఆవ‌ర‌ణ‌లో మంత్రి పొంగు లేటి…

వొచ్చేవారం నుంచి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

అర్హులందికీ రేషన్‌ కార్డులు ఇస్తాం.. ˜రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం / పాలేరు, ప్రజాతంత్ర, మార్చి 7  : రాష్ట్రవ్యాప్తంగా వొచ్చే వారం నుంచి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శుక్రవారం…

రాబోయే నాలుగేళ్ల‌లో 20 లక్షల ఇళ్లు లక్ష్యం

పేదోడు అయితే చాలు…! కులం, మతం చూసి సంక్షేమ పథకం ఇవ్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం నిరంతర ప్రక్రియ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచిలో మోడ‌ల్ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం కులం లేదు… మతం లేదు……

ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సమాచార శాఖ క్షేత్ర స్థాయి ఉద్యోగుల కు నూతన టెక్నాలజీతో…

రైతుల ముసుగులో గులాబీ గూండాలు..

ప్రభుత్వాన్ని అస్ధిరత పరిచే కుట్ర బిఆర్‌ఎస్‌ ‌దుష్ట పాలనలో వేముల ఘాట్‌లో రైతు ఆత్మార్పణ •రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలు మరిచారా? •లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం •రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 14 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్థిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని,…

బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు వెన్నుపోటు

KTR

పొంగులేటికి బాంబుల మంత్రిత్వ శాఖ ఇవ్వాలి హనుమకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హనుమకొండ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10 : బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం కేటీఆర్ హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో…

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌లకు ప్రతిపాదనలు పంపాలి ఇరిగేషన్‌, ‌రిజర్వాయర్ల పనుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌ ‌పనులను పూర్తి చేయాలి తొర్రూర్‌ ‌మార్కెట్‌ ‌చైర్మన్‌ ‌తిరుపతిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి పాలకుర్తి ప్రజాతంత్ర నవంబర్‌ 7 : ‌రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌…

2050 – విజ‌న్‌తో వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం

Warangal News

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ ప‌నులు ఇన్న‌ర్‌, ఔట‌ర్ రింగ్ రోడ్డు కోసం భూసేక‌ర‌ణ‌ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డి వ‌రంగ‌ల్ అభివృద్దిపై విస్తృత స్ధాయి స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : గొప్ప చారిత్రిక నేప‌థ్యం క‌లిగిన వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దికి భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా 2050 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన…

త‌ల తాక‌ట్టు పెట్టైనా ఇందిర‌మ్మ ఇళ్లు పూర్తిచేస్తాం..

ఇండ్ల నిర్మాణం ప్ర‌భుత్వానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం ఈనెల 5, 6 తేదీల నుంచి ల‌బ్దిదారుల ఎంపిక‌ మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి చిట్ చాట్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి కాస్త ఇబ్బందిక‌రంగా ఉన్నా కూడా త‌ల తాక‌ట్టు పెట్టైనా స‌రే ఇందిర‌మ్మ ఇళ్లు పూర్తి చేసి తీరుతామ‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం త‌మ ప్ర‌భుత్వానికి ఎంతో…

You cannot copy content of this page