Tag Irrigation

నదుల అనుసంధానం! ఏనుగు ఏడుగురు గుడ్డి వాళ్ళు!!

“ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి మరో బాంబు పేల్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టియంసిలు దిండికి 30 టియంసిలు మొత్తం 120 టియంసిలకు ఎన్వోసి ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ తో చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిపాదనపై ఆంధ్ర ప్రదేశ్ ఉలక పలక లేదు. వాస్తవంలో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే . కృష్ణ…

జల కుట్రలకు రెండేళ్ళు..!!

“2023లో రేవంత్‌ రెడ్డి సీఎం కాగానే రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు తెలంగాణకు అధికారికంగా పిలిచారు. జూలై 6, 2024న హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా చారిత్రాత్మక కుట్ర పూరిత సమావేశాన్ని నిర్వహించారు. ఆ భేటీ విభజన చట్టంలోని హామీలపై చర్చ అని చెప్పినప్పటికీ తెలంగాణపై మళ్లీ పట్టు సాధించి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలను…

నదుల అనుసంధానం! రాష్ట్రాల మధ్య చిచ్చు!!

“దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కేరళ ల్లో బీజేపీ తన ప్రాబల్యం పెంచుకొనేందుకు గోదావరి కావేరి అనుసంధాన పథకాన్ని తలకెత్తుకొనింది.గత పదేళ్లుగా సాగలాగుతోంది. వాస్తవం చెప్పాలంటే అప్పట్లో కెసిఆర్ అడ్డుపడకుండా ఉంటే  కేంద్ర ప్రభుత్వానికి అడ్డు ఉండేది కాదు గమనార్హమైన అంశమేమంటే కేంద్ర జల సంఘం గోదావరిలో మిగులు జలాలు లేవని తేల్చిన తర్వాత కూడా తన…

” రైతు బతుకులు బాగు పడే దెప్పుడు “

“యాభై ఎనిమిది శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. గ్రామాలలో నివసిస్తున్న 72.8% మంది జనాభాలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏభై శాతానికి పైగా ప్రజలకు జీవనోపాధిని అందిస్తుంది. మొత్తం శ్రామిక శక్తిలో ఏభై ఎనిమిది శాతం ఈ రంగంలోనే ఉన్నారు. దేశ జిడిపిలో వ్యవసాయ వాటా సుమారు పద్దెనిమిది శాతం. వ్యవసాయం ఆహార పరిశ్రమల…

గోదావరి కావేరి అనుసంధానం ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి?

“కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా ఆధారపడుతున్నందున ఎన్ని ఇబ్బందులున్నా కేంద్ర నుండి అనుమతులు లభిస్తాయని రాష్ట్ర జల వనరుల శాఖాధికారులు విశ్వసించారు. అంతిమంగా అంతా తలకిందులైంది. కేంద్ర బీజేపీ నాయకత్వం తెలంగాణ కు వ్యతిరేకంగా ఎట్టి చర్యకు సిద్ధంగా లేదని తేలిపోయింది.” గోదావరి కావేరి అనుసంధానం అమలుకు…

రాజకీయ కాలకేయుల మితి మీరిన జోక్యం

 “ఒక్క ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో రాజకీయ జోక్యం మితిమీరడంతో పథకాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులే కాంట్రాక్టర్లుగా అవతరించడం ఈ జాడ్యానికి మూల హేతువు. ఎన్నికల్లో నేతల గెలుపుకు కాంట్రాక్టర్లే పెట్టుబడుదారులు కావడంతో ప్రభుత్వాధి నేతలు కూడా…

కాళేశ్వరం పై నిపుణుల కమిటీ

మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై త్వరలో అఖిల పక్ష సమావేశం తక్కువ ఖర్చు, తక్కువ టైమ్.. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇరిగేషన్ విభాగంతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై…

సాగునీటి వివక్షత పై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్‌ ‌రావు

నేడు ఆర్‌. ‌విద్యాసాగర్‌రావు వర్ధంతి వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌ ‌రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ,ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం. సాగునీటి రంగలో…