Tag hyderabad

హైద‌రాబాద్ లో ఫుట్‌బాల్‌ సంద‌డి.. సంబురాల మ‌ధ్య‌ ప్రారంభమైన సంతోష్ ట్రోఫీ

Santosh Trophy 2024

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14 : సుమారు 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్ బాల్ పోటీలు (Santosh Trophy 2024) శ‌నివారం ఫుట్ బాల్ క్లబ్ లో ప్రారంభమ‌య్యాయి. ప్రారంభ మ్యాచ్‌లో సర్వీసెస్ టీంపై 1-0 స్కోర్‌తో మణిపూర్ జట్టు విజ‌యం సాధించింది. మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ వర్సెస్…

వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి

ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప‌నులు చేప‌ట్టాలి రెవెన్యూ, శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల…

17న తెలంగాణ‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

President Draupadi Murmu

రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై సీఎస్ శాంతికుమారి స‌మీక్ష‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 10 : తెలంగాణలో ఈ నెల 17వ తేది నుంచి ఐదు రోజులపాటు రాష్ట్రపతి ద్రౌప‌ది (President Droupadi Murmu ) ముర్ము పర్యటించ‌నున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్

Telangana Thalli

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్  22 :  డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కొనసాగుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. డిసెంబర్ 9 న విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో పనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న వారిని పలకరిస్తూ వారి…

మాది ప్రజా ప్రభుత్వం..

Prajapalana

ప్రజల సమస్యలను ప‌రిష్క‌రించేందుకే ముఖాముఖి కులగణ‌న చారిత్రాత్మక నిర్ణయం అడ్డుకునేందుకు దోపిడీదారులు తప్పుడు ప్రచారం గత ప్రభుత్వాలది గడీల పాలన.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21: ‘మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజలతో మమేకమ‌వుతూ.. ప్రజల సమస్యల పరిష్కారించేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

నాటి బహుళార్థక సాధక ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయి వరి సాగు

bhatti vikramarka

కాలేశ్వరంతోనే వరి సాగు పెరిగిందంటూ బిఆర్ఎస్ అస‌త్య ప్రచారం.. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు ఒకే రోజు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 19 : కాలేశ్వరంతో సంబంధం లేకుండా ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి కావడానికి దూర దృష్టితో…

ప‌ది నెల‌ల్లోనే 50వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ..

CM Revanth Reddy

విద్యార్థులు డ్ర‌గ్స్ దూరంగా ఉండేలా చూడాలి సారా బుడ్ల‌తో దావత్ చేసుకునేవాళ్ల‌ను సామ‌జికంగా బ‌హిష్క‌రించాలి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు ఏఎంవీఐల‌కు నియామ‌క ప‌త్రాలను అంద‌జేసిన సీఎం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11 : అధికారం చేప‌ట్టిన 10 నెల‌ల్లోనే 50వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీచేసిన ఘ‌ట‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వానిద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్​…

ఇంటింటి సర్వేపై తప్పుడు ఆరోప‌ణ‌లు నమ్మొద్దు..

Mera JAC

మేర కులుస్తులు పాల్గొనాలని  రాష్ట్ర మేర ఐకాస పిలుపు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెనుకబడిన కులాల సర్వేలో మేర కులస్తులు పాల్గొనాలని..తెలంగాణ మేర కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ మునిగాల రాము పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పోరాటం చేసి.. కుట్టు మిషన్లు రోడ్డున…

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka

యూపీఎస్సీ మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష సాయం సివిల్స్ కు మనవాళ్లు ఎక్కువగా ఎంపిక కావాలి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 7 : ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాలీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం హైదరాబాదులోని అశోక్ నగర్ లో…