Tag husnabad

సీఎం పర్యటనతో హుస్నాబాద్​కు ఒరిగిందేమీ లేదు

Satish kumar

సీఎం శంకుస్థాపన చేసిన పనులు ఆరు నెలల్లో పూర్తిచేసే దమ్ముందా? గౌరవెల్లి నిర్మాణాన్ని అడ్డుకుంది కాంగ్రెస్సే.. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర,  డిసెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనపై బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ (Satish kumar ) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి…

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాలి

– వ‌ర‌ద బాధితుల‌ను స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాలి – తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌  – ఇన్‌చార్జి మంత్రులు వ‌ర‌ద‌ బాధితులకు అందుబాటులో ఉండాలి – రేపు వ‌రంగ‌ల్‌, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక…

రైతులతో కలిసి పొలం పనుల్లో మంత్రి పొన్నం

farmers

 ఏరువాక పౌర్ణమి సందర్భంగా  పొలంబాట భూములన్నీ పచ్చగా మారాలన్న మంత్రి  హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 11 : నిత్యం సమీక్షలు, సమావేశాలు, ప్రజలతో మమేకమవుతూ బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా రైతుల (farmers)తో కలిసి పొలంబాట పట్టారు. ఉత్సాహంగా నాగ‌లి ప‌ట్టి పొలం దుక్కి దున్నారు.  హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ల‌ గ్రామంలో ఏరువాక…

అన్ని పంట‌లు పండిస్తేనే అధిక ఆదాయం

Minister Thummala Nageshwar rao

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6: రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే అన్ని పంటలు పండించాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Minister Thummala Nageshwar rao) అన్నారు. హుస్నాబాద్‌లో శుక్ర‌వారం మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు రైతు మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ మన తాతలు రెండు…

హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో ముందుంచుతా : మంత్రి పొన్నం ప్రభాకర్

Husnabad

హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5 : హుస్నాబాద్ మున్సిపాలిటీ ప‌రిధిలో దాదాపు 26.60 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేశారు. రూ.18 కోట్లతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. 6 ,7, 11, 12, 13, 17, 19…

క్రీడల్లో రాణించిన వారికి పారితోషికాలు అందిస్తాం..

Husnabad

అంద‌రూ స్వ‌చ్ఛ‌తాహి సేవ‌లో భాగ‌స్వాములు కావాలి ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హుస్నాబాద్, ప్రజాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 24 : రాష్ట్రంలో క్రీడ‌ల అభివృద్ధికి ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. మంగ‌ళ‌వారం హుస్నాబాద్ పట్టణంలో స్టేడియాన్ని సందర్శించారు. హుస్నాబాద్ (Husnabad ) క్రీడల అభివృద్ధి కి తీసుకోవాల్సిన…

దళిత పేదరికానికి దేశం సిగ్గుపడాలి..

ఎన్నికలొస్తే ఆగం కావొద్దు ..ఆలోచించాలి ..చర్చ పెట్టాలి అభివృద్ధి మీ కళ్ళ ముందరన్నది ..అభ్యర్థి సతీష్‌ మీ బిడ్డ ..ఆశీర్వదించబడి హుస్నాబాద్‌ శాసనసభ నియోజకవర్గం పార్టీ ప్రచార సభలో ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మండువ రవీందర్‌రావు,ప్రత్యేక ప్రతినిధి, వరంగల్‌ స్వాతంత్య్రం వొచ్చి ఏడు దశాబ్దాలు అయినా ఇంకా దళితులు పేదరికంలో ఉన్నారంటే దానికి…

నేడు హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ కు గులాబీ దళపతి కేసీఆర్

  అందరి దృష్టి హుస్నాబాద్ వైపు  సభకు భారీ ఏర్పాట్లు ..సర్వం సిద్దం  ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్  గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావానికి హుస్నాబాద్ వేదికైంది. సి ఎం కేసీఆర్ ఆదివారం హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిచనున్నారు. తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సి…