అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు..

మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలు వల్లెవేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు ఏటా 42 వేల కోట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో చేసిన అప్పు 1…