Tag crime news

బృహత్ నేరం!

కొండను తవ్వడం కష్టమే. అది తరువాత సంగతి. కాని కొండను తవ్వి యెలుకనైనా పట్టకపోతే అంతకంటే అపఖ్యాతి మరొకటి వుండదు. అందువల్ల కొండను తరువాత తవ్వొచ్చు. ముందు యెలుకను పట్టేస్తే వొక పనైపోతుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవు యెలుకను పట్టే పథకాలు వేశాడు. ఎలుకని పట్టడానికి ముందుగా పిల్లుల్ని పెంచాడు. ఆ పిల్లులకి పిల్లలు పుట్టాయి.…

వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ లో రూ.2 కోట్లు గోల్‌మాల్‌

Warangal Officers Club

ముగ్గురి అరెస్టు : సిఐ పి.సత్యనారాయణ రెడ్డి కాజీపేట, ప్రజాతంత్ర, జూన్ 1: వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ (Warangal Officers Club ) లో గతేడాది ఏప్రిల్ 18న ఫ్యానుకు ఉరేసుకున్న శ్రీనివాస్, తన ఆత్మహత్యకు క్లబ్ లోని మేనేజర్ గోలి గోపాల్ రెడ్డి, చెరుకు రాజిరెడ్డి, పొడిచెట్టి రవీందర్‌ కారణమని తన కొడుకు సెల్ ఫోన్‌…

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ

Online Trading

అరెస్టు చేసిన కాజీపేట పోలీసులు కాజీపేట, ప్రజాతంత్ర, మే 27: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు (Online Trading) తో అమాయకులకు అధిక వడ్డీ ఆశ చూపి ఏకంగా రూ.4కోట్ల వరకు మోసం చేసిన ఘటన కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  కాజీపేట ఎస్ఎస్ఎస్…

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

Rape Case nagar Karnool

దేవుడి దర్శనానికి వొచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ అఘాయిత్యానికి పాల్పడని వారిలో ఆలయ ఉద్యోగి అడ్డుకున్న బంధువును తాళ్లతో కట్టేసి ఘాతుకం కల్వకుర్తి, ప్రజాతంత్ర, మార్చి 31: నాగర్ కర్నూలు (Nagar Karnool) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఊరుకొండ పేట ఆంజనేయస్వామి దర్శనం కోసం వొచ్చిన ఓ వివాహితపై ఆలయ ఉద్యోగితో పాటు మరో…

భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త దారుణ హత్య

Rajalilnga murthi

ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 :  భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో మున్సిపల్ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ సరళ భర్త, సామాజిక కార్యకర్త  నాగవెల్లి రాజలింగమూర్తి (40)ని బుధవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. భూపాలపల్లి సింగరేణి టిబిజికెఎస్ బొగ్గుగణి కార్మిక సంఘం కార్యాలయం ముందు బుల్లెట్ బైక్‌పై వస్తున్న అతడిని…

మాచినేనిపేట తండాలో.. మహిళ దారుణ హత్య

సొంత పొలంలో పూడ్చిపెట్టిన ఘనుడు అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్‌ ‌రెహమాన్‌ ‌జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 13:‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామంలో దారుణ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, మనస్పర్ధలు కారణంగా మహిళ…

ప్రాణాలు తీసిన ఉద్యోగ ప్రయత్నం

యువ జంట ఆత్మహత్య రూ 16లక్షలు మోసపోయిన దంపతులు ఉద్యోగం రాదనే మనస్తాపంతో బలవన్మరణం ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించాక మోసపోయామని తెలిసి మనస్తాపానికి గురైన ఓ యువ జంట బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన కొత్తగూడెం చుంచుపల్లి మండలంలో జరిగింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగం ఇప్పిస్తామని రూ 16 లక్షలు తీసుకుని దలారులు మోసం…

డిప్యూటి సిఎం భట్టి ఇంట్లో చోరీ

నగదు, బంగారంతో పరార్‌.. ‌బెంగాల్లో పట్టుకున్న పోలీసులు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రభుత్వంలో టాప్‌ 2 ‌ప్లేస్‌లో ఉన్న భట్టి ఇంట్లోనే దొంగలు పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఇంట్లో నుంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు సమాచారం. బంజారాహిల్స్ ‌రోడ్‌ ‌నెంబర్‌ 14‌లోని డిప్యూటీ సీఎం…

సిపిఎం దిగ్గజనేత సీతారాం ఏచూరీ కన్నుమూత

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో కన్నుమూత సంతాపం ప్రకటించిన సిపిఎం పాలిట్‌ ‌బ్యూరో పిఎం సహా పలువురు ప్రముఖుల సంతాపం… న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి(72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ ‌కారణంగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో…