Tag congress party

 కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు.. బీఆర్ఎస్‌ కు బూస్ట్ .!!

 “ఘోష్‌ కమిషన్‌ నివేదికను హై కోర్ట్‌ నిలిపివేయడం అధికార కాంగ్రెస్‌కు, రేవంత్‌ రెడ్డికి పెద్ద రాజకీయ దెబ్బ అయితే..ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు బిగ్‌ రిలీఫ్‌ మాత్రమే కాదు, ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ మరింత దూకుడుగా పని చేసేందుకు బిగ్‌ బూస్ట్‌ కూడా..ఇక హైకోర్ట్ తీర్పుతో సీబీఐ విచారణ అసాధ్యం..సీబీఐ విచారణ పేరుతో రేవంత్ రెడ్డి, బీజేపీ రక్తి కట్టించిన…

కాంగ్రెస్ బలహీనతే రేవంత్ బలం

“జీవన్ రెడ్డి పాత తరం నాయకుడు. నిజాయితీపరునిగా, పోరాట యోధునిగా పేరుంది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు. నిజానికి జీవన్ 2019 మార్చిలో కరీంనగర్-మెదక్-నిజామాబాదు-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాతనే తిరిగి కాంగ్రెస్ బతికిబట్టకడుతుందన్న నమ్మకం ఏర్పడింది. ఆ ఊపులోనే 2019 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ మూడు…

ఓ మహాత్మా మన్నించు..!!

“మహాత్మ మన్నించు..! కాంగ్రెస్‌ పాలకులు నిన్ను నడి బజారుకీడ్చారు. బతికి ఉన్నప్పుడు గాడ్సే కంటే దారణంగా నువ్వు చనిపోయిన తర్వాత అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌ పాలకులు నిన్ను మరోసారి చంపేస్తున్నారు. ప్రజల మనస్సులో మహాత్ముడిగా నిలిచిపోయిన నీ రూపాన్ని బజారులో విగ్రహం పెట్టేందుకు నిన్ను ప్రజల దృష్టిలో విలన్‌గా మార్చే కుట్రలు  సర్కార్‌ చేస్తుంది.మధ్య భారత్‌లో…

బొగ్గు బుక్కని వారెవరు?!  

“మొత్తం మీద ఈ వ్యవహారంలో శోధ కన్ స్ట్రక్షన్స్, సృజన్ రెడ్డి, నేషనల్ కన్ స్ట్రక్షన్ కంపెనీ, జి ఆర్ ఎన్ అండ్ మహాలక్ష్మి, వారాహి జీకే ఆర్ జాయింట్ వెంచర్, మేఘా ఇంజనీరింగ్, సుశీ హైటెక్ వంటి పేర్లు బైటికి వచ్చిన కాంట్రాక్టర్లు, ఇంకా పేర్లు బైటికి రాని కనీసం అరడజన్ కాంట్రాక్టర్లు అందరూ…

టార్గెట్ రాహుల్..కాంగ్రెస్ చీలికకు మోషాలు కుట్ర..!

“ఇన్ని రోజులు ప్రాంతీయ పార్టీలను చీల్చిన మోదీ ఇక ముందు కాంగ్రెస్ ను చీల్చుతామని ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చడానికి కుటుంబ సభ్యులు, లాయలిస్ట్‌లకు ఎర వేసింది..దిల్లీ నుంచి గల్లీ వరకూ లోకల్ పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చామని మోదీ ప్రకటన సారంశంగా చూడాలి. విభజన పాలిటిక్స్‌తో బలం పెంచుకున్న బీజేపీ ఇక ముందు కాంగ్రెస్‌ను…

తిరుగులేని నాయ‌కుడిగా రేవంత్‌రెడ్డి!

“రెండేళ్ల పాల‌న ముగియ‌గానే అస‌మ్మ‌తి రాగాలు మొద‌లు కావ‌డం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే ప‌రిస్థితి సీనియ‌ర్ల‌నుంచి ఎదురైంది. ఈ అస‌మ్మ‌తిని క‌ట్ట‌డి చేయ‌డం, పార్టీ అధిష్టానానికి కూడా త‌న విలువ‌ను తెలియ‌జెప్ప‌డానికి జూబ్లీ ఎన్నిక‌ను ఆయ‌న ఒక అస్త్రంగా ఉప‌యోగించుకున్నార‌నే చెప్పాలి. ఈ గెలుపుతో మ‌రో మూడేళ్ల‌పాటు త‌న ఆధిప‌త్యానికి ఎటువంటి…

దొంగ వోట్లపై రాహుల్‌ ‌రాజీలేని పోరాటం

Mahesh Kumar Goud

గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరణలో మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,ఆగస్ట్15: ‌దొంగ వోట్లపై రాహుల్‌ ‌గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు బి. మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌  ‌(MLC Mahesh Kumar Goud) తెలిపారు. సింగిల్‌ ‌బెడ్‌ ‌రూం ఉన్న ఇంట్లో 45 మంది వోటర్లా? అని  విస్మయం వ్యక్తం చేశారు.…

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..

Portfolios

హైదరాబాద్, జూన్ 11 :  తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖ (Portfolios )లను కేటాయించారు. గడ్డం వివేక్‌ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీల సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి…

తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం ఎంపిక‌

AICC

పార్టీ ప‌ట్ల‌ విధేయత, సామాజిక న్యాయం, యవతకు ప్రాధాన్యం  27 మంది ఉపాధ్యక్షులు నియామకం హైద‌రాబాద్‌, జూన్ 10 : రాష్ట్ర‌ కాంగ్రెస్ నేతలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యవర్గాన్ని ప్రకటించింది. 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ హైకమాండ్ (AICC ) నియమించింది.…