Tag BRS Party updates

రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడండి..

Letter to Rahul gandhi

ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ.. ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన సాగుతోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు మండిప‌డ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్ధ…

చదువుకున్న సంస్కార హీనుడు కేటీఆర్..

Nayini Rajendar Reddy

రాష్ట్ర అభివృద్ధి చూసి బిఆర్ఎస్ నేత‌ల‌కు లాగులు తడుస్తున్నాయి.. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 :  బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చ‌దువుకున్న సంస్కారహీనుడ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై నాయిని రాజేంద‌ర్ రెడ్డి విసిరిన సవాల్ లో భాగంగా ఆదివారం…

పేదోళ్ల కన్నీళ్లతో మూసీ సుందరీకరణ చేస్తావా?

Harisha Rao

మాజీ మంత్రి హ‌రీష్ రావు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : నిరుపేదల ఇళ్లన్నీ కూలగొట్టి ప్రపంచ బ్యాంకుకు కుదువబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి య‌త్నిస్తున్నాడ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఆరోపించారు. లాంగర్ హౌస్, హసీంనగర్ లో మూసీ ప్రాజెక్ట్ బాధితులకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ బృందం ఆదివారం…

పేద‌ల క‌న్నీళ్ల‌తో ప్ర‌వ‌హిస్తున్న‌ మూసీ

హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారింది. సీఎం రేవంత్‌ అనాలోచిత నిర్ణయాలతో పాలన బాధితుల‌కు బీఆర్‌ఎస లీగల్‌ ‌సెల్‌ ‌అండ మాజీమంత్రి హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 :‌ మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్‌ ‌రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు…

మాది నిర్మాణం.. మీది విధ్వంసం

డబుల్‌ ఇళ్ల నిర్మాణమే ఇందుకు సాక్ష్యం ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌ ‌పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని వందల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అనేక మందికి నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా మూసి పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా…

ఔటర్‌ను రూ.7,380 కోట్లకు అమ్ముకున్నారు

Minister Ponnam fiee BRS leaders

హైదరాబాద్‌ ‌ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారా పదేళ్లపాటు వాటర్‌ ‌లాగింగ్‌ ‌సెంటర్లు అలాగే ఉన్నాయి మూసీ నిర్వాసితులకు అన్యాయం మాట అబద్దం పాతబస్తీ మెట్రోను అడ్డుకునే కుట్రలు బిఆర్‌ఎస్‌ ‌నేతల తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఔటర్‌ ‌రింగ్‌రోడ్డు నిర్మిస్తే.. గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ.7,380 కోట్లకు అమ్ముకుందని మంత్రి…

చేసింది చెప్పుకోకనే ఓడిపోయాం..

KTR meeting

చిట్టినాయుడు ఉంటేనే.. కెసిఆర్‌ ‌విలువ తెలుస్తుంది స్టేషన్‌ ‌ఘనపూర్‌లో ఉప ఎన్నిక ఖాయం వరంగల్‌ ‌వెస్ట్ ‌బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది.. చిట్టినాయుడు ఉంటేనే కదా కేసీఆర్‌ ‌విలువ తెలుస్తుంది… ఆడ బిడ్డలతో పెట్టుకుంటే రేవంత్‌ ‌రెడ్డి లగ్గం పక్కా చేస్తారు అంటూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌…

ట్రిపుల్ఆర్ బాధితుల‌ త‌ర‌పున ఉద్యమిస్తాం..

Former Minister, MLA Harish Rao support

రైతుల‌కు ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిల‌బెట్టుకోవాలి.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు ట్రిపుల్ బాధితులకు న్యాయం జ‌రిగేలా వారి త‌ర‌ఫున ఉద్య‌మిస్తామ‌ని మాజీమంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు భ‌రోసా ఇచ్చారు. హైద‌రాబాద్ లోని తన నివాసంలో హరీష్ రావును ఆర్ఆర్ఆర్ బాధితులు, రైతులు క‌లిశారు. రీజిన‌ల్ రింగ్ రోడ్‌ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్…

అమృత్‌ ‌టెండర్లపై వొదిలిపెట్టేది లేదు

ప్రాజెక్టుల టెండర్ల పేరుతో కుట్రలకు తెర ముడుపులు వొచ్చే పనులపైనే సీఎం రేవంత్‌ ‌దృష్టి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే భారీగా ముడుపులు వొచ్చే కార్యక్రమాలపైన దృష్టి పెట్టారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అమృత్‌ ‌టెండర్లపై మరోమారు కేటీఆర్‌ ‌విమర్శలు చేశారు.ఈ మేరకు…