Tag BRS Party updates

తెలంగాణకు కాంగ్రెసే ప్రధాన శత్రువు..

నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు ఎందుకెండాయి? ఏడాదిలోనే రాష్ట్రాన్ని ఎడారి చేశారు.. రాష్ట్రంలో అసమర్థ పాలన అందుకే మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని కెసిఆర్ పునరుద్ఘాటించారు. పదేండ్ల బిఆర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో పొంగిపొర్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు…

యాదాద్రి ఆలయ ధర్మకర్తల బోర్డు ఏర్పాటు హర్షణీయం

The formation of the Yadadri Temple Board of Trustees is a joyous event.

వేములవాడకు కూడా ట్రస్ట్ ‌బోర్డు ఉండాలి బోర్డులో గిరిజన సభ్యుడిని నియమించాలి యాదాద్రిలో ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజ్‌ ‌నిర్మించాలి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సూచనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1  యాదాద్రి దేవాలయానికి  ధర్మకర్తల బోర్డు కోసం బిల్లును ప్రవేశపెట్టడాన్ని  అభినందిస్తున్నానని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అయితే ఈ బిల్లులో…

బీసీ బిల్లును స్వాగతిస్తున్నాం..

విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించాలి ˜మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17 :  అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రకటించారు. శాసనసభలో బీసీ బిల్లు పై ఆయన…

స్టేచర్‌, స్ట్రేచర్‌, మర్చురీ….

అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలపై లొల్లి  సభ్యుల పరస్పర  విమర్శనాస్త్రాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగంపై గత రెండు రోజులుగా జరుగుతున్నచర్చ నేపథ్యంలో రెండు వివాదాస్పద అంశాలు చోటుచేసుకున్నాయి. ఒక విధంగా చర్చ ప్రారంభమైన రోజునే ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు…

రేవంత్ రెడ్డి.. కేసీఆర్ చావును కోరుకున్నారు..

అందుకే సీఎం ప్రసంగాన్ని బహిష్కరించాం అసెంబ్లీలో హరీష్ రావు చిట్ చాట్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బహిష్కరించామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ..  పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును…

అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ ‌హాజరు

స్వాగతించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వొచ్చారు.  ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీకి హాజరుకావాలని…

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం

ప్రభుత్వ అవినీతిపై చీల్చి చెండాడాలి బిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం   ప్రభుత్వ అవినీతిపై, ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల్సిందేనని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  దిశానిర్దేశం చేశారు.  మంగళవారం అధినేత కేసీఆర్…

అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్‌ హాజరు..

గవర్నర్‌ ప్రసంగం రోజు.. బడ్జెట్‌ రోజు వొస్తారు వెల్లడిరచిన వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌ :  ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగానికి కెసిఆర్‌ హాజరవుతారని చెప్పారు.…

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయ్‌..

˜అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ˜ఫార్ములా కేసులో మళ్లీ నోటీసులు వొచ్చే అవకాశం ˜బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని.. దానిని ప్రజలు గ్రహించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని  తెలిపారు. అందుకే…

You cannot copy content of this page