Tag BRS MLA Harish Rao Comments

వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ను పూర్తిచేయాలి

Warangal Super Specialty Hospital

అస్త‌వ్య‌స్తంగా ఎంజీఎం హాస్పిటల్ నిర్వ‌హ‌ణ‌: మాజీ మంత్రి హరీశ్ రావు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 23 : వరంగల్ లో హెల్త్ సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్  ఏర్పాటు చేశార‌ని, ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు కేసీఆర తోపాటు తాను సమీక్షించి 84శాతం పనులు పూర్తి చేశామ‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. .…

రోడ్ల మీద రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు

Revanth Reddy's circus feet on the roads

అదానీతో దిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ దావోస్ లో అదానీతో ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర‌ పరువు తీశారు. అదానీ, రేవంత్ అక్రమ సంబంధం పై అసెంబ్లీలో చర్చ పెట్టాలి: మాజీ మంత్రి హరీశ్ రావు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 18:  రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని…

మా హయాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు

బీఆర్‌ఎస్‌పై ఆర్థిక శాఖ మంత్రి మాటలు అవాస్తవం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌పై కావాలనే బురద జల్లుతున్నారని, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు  హరీష్‌ ‌రావు అన్నారు. ఉచిత విద్యుత్‌కు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా…

రైతులపై క‌క్ష‌గ‌ట్టిన‌ ప్రభుత్వం

mla harish rao

వారికి అన్యాయం చేస్తోందన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: ‌హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తూ తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో హరీష్‌ ఓ ‌పోస్ట్ ‌చేశారు. ’రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజాభవన్‌కు…

కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈల అభివృద్ధి

mla harish rao

మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈ‌లు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని,  దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతపడినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలతో దృఢంగా నిలిచాయ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ఎక్స్ వేదిక‌గా…

సీఎం రేవంత్‌ ‌పాపం ప్రజలకు శాపం కావొద్దు

ప్రజా క్షేమం కోసం నేడు యాదాద్రిలో పూజలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపంగా మారకుండా యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామికి పూజలు చేస్తామని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాప పరిహారం కోసం,…

You cannot copy content of this page