Tag breaking news

దడ పుట్టించిన ఛత్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్‌

31 ‌మంది మావోయిస్టులు మృతి..  మృతదేహాలు లభ్యం బస్తర్‌ ఐజి సుందర్‌ ‌రాజు వెల్లడి మృతుల్లో కీలక నేతలు పోస్టుమార్టం కోసం మృతదేహాల తరలింపు ఛత్తీష్‌గ‌ఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ, నారాయణ్‌పూర్‌ ‌జిల్లాల సరిహద్దులో  గ‌ల అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారనీ . శనివారం మధ్యాహ్నం…

చంద్ర‌ఘంటా క్ర‌మంలో భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు..

Devi Sharannavaratswala

వ‌రంగ‌ల్‌లోని ప్ర‌సిద్ద భ‌ద్ర‌కాళి దేవాల‌యంలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు అంగ‌రంగ‌వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి.  ఈ ఉత్స‌వాల్లో భాగంగా గాయత్రి మాతగా భద్రకాళి చంద్రఘంటా క్రమంలో అమ్మ‌వారు భ‌క్తుల‌కు  దర్శనమిచ్చారు. మూడో రోజు శ‌నివారం భద్రకాళి అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించారు. సమస్త మంత్రసిద్ధి మంత్రాల కలయికగా దీనిని చెప్తారు. కాగా అమ్మవారు చంద్రగంటా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా…

సాంఘిక న్యాయం అందని ద్రాక్షేనా?

Social justice

ఆనాడు ఫేస్‌బుక్‌ లేదు, ట్విట్టర్‌ లేదు, చెప్పుకున్నా వినేవాడే లేడు, ఒక వేళ విన్నా ఎదుటివారు లేవనెత్తే అనుమానాలకు సమాధానం చెప్పుకుని పోరాడే ఆత్మస్థైర్యం కూడా లేదు. ప్రతి కుటుంబంలో భార్య తన భర్తకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని ఎన్నో మానసిక సమస్యలను తన సన్నిహితులతో పంచుకుంటుంది. ఆ సమస్యలను విన్న మహిళ లేదా…

చట్టాలపై సంపూర్ణ అవగాహన అవసరం!

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా స్త్రీ పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం కల్పిస్తోంది. పౌరుల పట్ల వివక్ష ముఖ్యంగా లింగ వివక్షను ఎపుడో నిషేధించారు. స్త్రీల గౌరవాన్ని కించపరిచే పని ఏదీ చేయకూడదనేది ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్త్రీలకు అనుకూలంగా విచక్షణ పాటించవొచ్చునని ప్రత్యేక నిబంధన ద్వారా రాజ్యాంగం వీలు కల్పించింది. స్త్రీల పట్ల…

హ్యూమన్‌ రైట్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో నేడు బాలగోపాల్‌ 15వ స్మారక సమావేశం

Balagopal's 15th memorial meeting today under the auspices of Human Rights Forum

హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్‌ హాల్‌ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్బంగా జరగ బోయే ‘బాలాగోపాల్‌ స్మారక ఉపన్యాసాలు’లో రచయిత అచిన్‌ వనాయక్‌ మాట్లాడతారు. అచిన్‌ వినాయక్‌ భారతదేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థ, మతం, మతతత్వం మరియు…

దిగజారుతున్న రాజకీయాలు.. ఛీత్కరించుకుంటున్న ప్రజలు

రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. మాట, భాష, హావభావాల్లో విపరీతమైన మార్పు వొచ్చింది. సభ్యసమాజం తలదించుకునేలా మాటల దాడి కొనసాగుతున్నది. ప్రజల సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత ధూషణలకు దిగుతున్న నాయకుల తీరును ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. రాజకీయాల్లో తలపండిన వారై ఉండికూడా సభ్యసమాజంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నతీరు పట్ల తమ అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు. నేతల…

జమ్మూ కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు?

Jammu Kashmir Election Exit Poll

ప్రజాతంత్ర, అక్టోబర్ 5 :  జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హొదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ…

రైతు రుణ మాఫీ విషయంలో సర్కార్‌ ‌చెబుతున్నవన్నీ కాకీ లెక్కలే..

BJP Legislature Leader Eleti Maheshwar Reddy

బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి యాదాద్రి భువనగిరి, అక్టోబర్‌4:  ‌రైతు రుణ మాఫీ విషయంలో సర్కార్‌ ‌చెబుతున్నవన్ని కాకీ లెక్కలేనని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్లలో జరిగిన రైతు దీక్ష లో పాల్గొని సంఘీభావం తెలిపారు.చందుపట్ల సొసైటీలో 7వేల మంది రైతులు సభ్యులుగా…

టాలెంట్‌ ‌టెస్ట్‌ల పేరుతో… కార్పొరేట్‌ ‌వల

మిర్యాలగూడ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 04: ‌మీ పిల్లలకు మేము పెట్టిన టాలెంట్‌ ‌టెస్ట్‌లో మంచి ర్యాంకు వచ్చింది…. ఉన్న ఫీజులో మేము రాయితీ ఇస్తాము…. మీకు చాలా  డబ్బు ఆదా అవుతుంది… వెంటనే మీరు మా కళాశాలలో చేరాలంటే అడ్వాన్స్‌గా కొంత డబ్బు కట్టండి… లేదంటే మీకు వచ్చిన ర్యాంకు వేరే వారికి కేటాయిస్తాం… తర్వాత…