Tag breaking news

మూసీ పేరుతో లూటీ చేసే యత్నం

మురికి నీటి యంత్రాలను ఉపయోగించడం మేలు నాగోలు శుద్ధి కేంద్రాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ వేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  విమర్శించారు. రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవనం అవుతుందని, కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు…

పేద‌ల ప‌ట్ల మానవతా దృక్పథంతో  వ్యవహరించండి

ఇళ్ల కూల్చివేత‌కు నిర‌స‌న‌గా 25న బిజెపి ధర్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్ల‌డి మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలో 30 ఏండ్ల కింద నిర్మించుకున్న పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం న్యాయం కాదని, దీనిపై సీఎం రేవంత్ మానవతా దృక్పథంతో వ్యవహరించాల‌ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు కిష‌న్ రెడ్డి అన్నారు.  కర్వాన్ డివిజన్, కేసరి…

భిన్నత్వమే సృష్టి రహస్యం..

న్యూరోడైవ‌ర్స్‌ కళాకారుల ప్రతిభ అత్య‌ద్భుతం ప్రత్యేకమైన కళాకారుల ప్ర‌ద‌ర్శ‌న క‌దిలించింది : గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో న్యూరోడైవర్స్ (బుద్ధిమాంద్యం) కళాకారుల కళాకృతుల ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాలార్‌జంగ్ మ్యూజియం సహకారంతో “భిన్న స్వరాలు: అవధుల్లేని కళ” పేరుతో జరుగుతున్న…

హైడ్రాతో అక్ర‌మార్కుల‌కు కునుకు లేదు: ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

cm revanth reddy

హైడ్రా ఆగదు అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు .హైడ్రా అంటేనే హరీష్, కేటీఆర్ బయటకు వస్తున్నారు..పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు.  హైద‌రాబాద్‌ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  మూసీలో మగ్గిపోతున్న వారికి ఇండ్లు…

స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా…!

Isn't there a world like friendship...!

స్నేహం దేవుడిచ్చిన వరం. ‘స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా..’ అన్నగీతం స్నేహం ప్రాముఖ్యతను చాటుతుంది. భారతదేశంలో రామాయణం మహాభారత కాలం నుండి స్నేహం ప్రాధాన్యత.. స్నేహం ప్రభావం సమాజంపై ఉన్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. స్నేహితులుగా ఉండి ఎంతో మంది తమ వారి కోసం ప్రాణాలు సైతం సమర్పించిన ఆధారాలు ఉన్నాయి స్నేహం అనగానే కృష్ణుడు,…

పేదరిక స్థాయిని నిర్ధారించే వినియోగ వ్యయ సర్వేలు నిర్వహించాలి!

Determine the poverty level

భారత దేశానికి స్వాతంత్య్రం  వొచ్చి 75 యేళ్లు అయింది. ఇంకా పేద  దేశంగానే మిగిలింది. 2013బి2014 లో తొమ్మిదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ప్రపంచంలో ఇపుడు అయిదో అతిపెద్ద  ఆర్థికవ్యవస్థగా అవతరించింది . ప్రపంచంలో  ఉన్న18 శాతం జనాభా  భారత దేశంలోనే నివసిస్తున్నారు. ఆశించినట్లు తలసరి ఆదాయం పేరుగలేదు. జనాభా వద్ధిరేటు…

కోదండరాం… ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా..?

హరీష్‌రావు సూటి ప్రశ్న విద్యార్థులకు,  నిరుద్యోగుల గొంతుక అవుతానన్న టిజేఏసి ఛైర్మన్‌, ఎమ్మెల్సీ కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా? అని హరీష్‌రావు వ్యంగ్యంగా అన్నారు. టిజేఏసి ఛైర్మన్‌ కోదండరాం ఎందుకు మౌనంగా అంటున్నారనీ, నిరుద్యోగుల ఎజెండానే నా ఎజెండా అని కోదండరాం అన్నారనీ…

నాలుగేళ్లలో 20 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మిస్తాం..

Indiramma Houses

ఈనెల చివరినాటికి ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి 4 వేల ఇళ్లు కాళ్ల‌లో క‌ట్టెలు పెట్టినా అభివృద్ది సంక్షేమం ఆగ‌దు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 19 : ఈనెల చివ‌రి నాటికి రాష్ట్రంలోని ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3,500 నుంచి 4 వేల ఇళ్ల‌ను మంజూరు చేయ‌బోతున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర సంబంధాల…

ఉదార పథకాలకు పాతర వేయాలి!

విద్యా, వైద్య రంగాల్లో  చర్యలపై దృష్టి సారించాలి! ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం ఎంత సులువో..వాటిని అమలు చేయడం అంత కష్టం అని సిఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. రైతురుణమాఫీపై ఎంతగా విమర్శలు వస్తున్నాయో చెప్పలేం. దానిని సమర్థంగా తిప్పి కొట్టలేక పోతున్నారు. ఇకపోతే దుబారా ఖర్చులు తగ్గించుకుని అభివృద్దికి బాటలు…