Tag Bhupalapalli

స‌ర‌స్వ‌తి పుష్కరాల‌పై పెద‌వి విరుపు

Saraswathi Pushkaralu

ఏర్పాట్ల‌పై  భక్తుల్లో అసంతృప్తి నిధులు వెచ్చించినా సకాలంలో పూర్తికాని పనులు నాసిరకం పనుల‌పై ఆగ్ర‌హం.. నిర్దిష్టమైన రూట్ మ్యాప్ లేక ట్రాఫిక్ జామ్  ఉచిత బస్సులపైనా తృప్తి చెందని భక్తులు  కిలోమీటర్ల మేర కాలిన‌డ‌క‌తో ఇక్క‌ట్లు  ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు!  పుష్కరాల్లో ఆకర్షణగా నిలిచిన సరస్వతి నవరత్న మాల హారతి జయశంకర్ భూపాలపల్లి,…

కాళేశ్వరంలో ఘ‌నంగా ముగిసిన పుష్కరాలు

Saraswati Pushkaralu

చివరి రోజు భారీగా తరలివొచ్చిన భక్తులు కాళేశ్వరం,ప్రజాతంత్ర,మే 26: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు (Saraswati Pushkaralu) ఘనంగా సాగుతున్నాయి. సోమవారంతో పుష్కరాలు ముగిశాయి. దీంతో చివరి రోజైన సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.…

పుష్కరాల ఏర్పాట్లు అభినందనీయం : గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌

Governor Jishnu Dev varma

సరస్వతీ పుష్కర స్నానమాచరించిన గవర్నర్ దంపతులుఘ‌న‌ స్వాగతం పలికిన మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 25 : సరస్వతి పుష్కరాలకు సంబంధించిన‌ ఏర్పాట్లు బాగున్నాయని గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ (Governor Jishnu Dev varma) అన్నారు. ఆదివారం సరస్వతి ఘాట్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కర…

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయండి

Saraswathi Pushkaralu 2025

లక్షలాదిగా భక్తులు తరలి వొచ్చే అవకాశం రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా, వైద్యం పక్కాగా ఉండాలి సమ్మక్క – సారక్క జాతర అనుభవాలతో ఏర్పాట్లు చేయాలి అధికారులకు మంత్రులు కొండా సురేఖ‌, శ్రీధ‌ర్ బాబు ఆదేశం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర మే 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని”…

భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త దారుణ హత్య

Rajalilnga murthi

ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 :  భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో మున్సిపల్ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ సరళ భర్త, సామాజిక కార్యకర్త  నాగవెల్లి రాజలింగమూర్తి (40)ని బుధవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. భూపాలపల్లి సింగరేణి టిబిజికెఎస్ బొగ్గుగణి కార్మిక సంఘం కార్యాలయం ముందు బుల్లెట్ బైక్‌పై వస్తున్న అతడిని…

ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందేలా చ‌ర్య‌లు

Minister Sridhar Babu

అంగన్వాడీ సేవలను మెరుగుపరుస్తాం పిల్లల ఆరోగ్యంపై అంగన్వాడి కేంద్రాలు దృష్టి సారించాలి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జనవరి 7 : ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు (Minister…

రాష్ట్రంలో 108 సేవలను బలోపేతం చేస్తున్నాం

మంత్రి దామోదర రాజనర్సింహ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : రాష్ట్రంలో 108 సేవ‌ల‌ను బ‌లోపేతం చేస్తున్నామ‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ‘గుండెపోటు రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్’ సంఘటన పై మంత్రి దామోదర స్పందించారు. జరిగిన ఘటన పై 108 – సీవోవో…