Tag Andhra Pradesh News

ప్రమాదాలు జరిగితేనే నిద్ర లేస్తారా?*

“ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బస్సులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, లైఫ్ సేవింగ్ కిట్స్ వంటి అత్యవసర అంశాలను అధికారులు పరిశీలించడం లేదనేది బహిరంగ రహస్యం. ఇప్పటికీ ఏ బస్సులో కూడా అవి సరిగా అందుబాటులో కనిపించడం లేదంటే రవాణా శాఖ ఏం చేస్తోంది? ఏదో ఒక పెద్ద…

కర్నూలు బస్సు ప్రమాదం: భద్రతా నిబంధనల ఉల్లంఘన

“ఫోరెన్సిక్ విశ్లేషణల ప్రకారం మంటలు ప్రారంభమైన తర్వాత వాటి తీవ్రత అమాంతం పెరిగింది. దీనికి ముఖ్య కారణం బస్సు లగేజీ క్యాబిన్‌లో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 400కు పైగా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పార్సిల్‌ను రవాణా చేయడం. ఈ మొబైల్ ఫోన్ల బ్యాటరీలలోని లిథియం లోహం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు వేగంగా పేలిపోయి…

మ‌రోసారి క‌ల‌ల ప్ర‌పంచంలోకి ఏ.పి. ప్ర‌జ‌లు!!

“ఒకవైపు, స్వదేశీ లేదా ఆత్మ నిర్భరత విధానాన్ని, ముఖ్యంగా సాంకేతిక రంగంలో, కేంద్ర ప్రభుత్వం సమర్ధిస్తూ మరియు డేటా సార్వభౌమాధికారం, జాతీయ భద్రతపై ఉన్న ఆందోళనలను పేర్కొంటూ, పౌరులను దేశీయ సాంకేతిక వేదికలను ఉప యోగించమని పిలుపునిచ్చింది. అటువంటి సమయంలో, ప్రముఖ విదేశీ సాంకేతిక సంస్థ అయిన గూగుల్ నుండి గణనీయమైన పెట్టుబడిని బహిరంగంగా వేడుకగా…

లడ్డూపై దమ్ముంటే సిబిఐ విచారణ కోరాలి: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడ

స్వార్థ రాజకీయాల కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం విూద ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు పాపాల ఎఫెక్ట్‌ ప్రజలపై పడకూడదని వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు . వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి జగన్‌ను వెళ్లనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతటికైన దిగజారతాడని విమర్శించారు.…

చంద్రబాబు మత రాజకీయాలకు మూల్యం తప్పదు ..: మాజీ మంత్రి రోజా

ప్రశాంత వాతావరణం లేదు కనుక జగన్‌ తన తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నారని రోజా వెల్లడించారు . వైఎస్‌ 5 సార్లు, జగన్‌ 5 సార్లు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా స్వామివారిని ఒక భక్తుడిలా జగన్‌ దర్శించుకుంటారన్నారు. కానీ డిక్లరేషన్‌ పేరుతో విూరు చేస్తున్న…

పూటకో మాట మాట్లాడడం జనగ్‌కు అలవాటే హోంమంత్రి అనిత 

డిక్లరేషన్‌ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్‌ తిరుమల పర్యటనను ఆపేసుకున్నారని ఏపీ హోంమంత్రి అనిత ఆరోపించారు. శనివారం ఉదయం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పూటకో మాట జగన్‌కు బాగా అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్‌ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని, నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారని…

తిరుమల నిబంధనలు పాటించాల్సిందే

ఎక్స్‌ వేదికగా సిఎ చంద్రబాబు పోస్ట్‌ తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ తితిదే నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన పోస్ట్‌ చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్లాది మంది…

జగన్‌ తిరుమల పర్యటన రద్దు..

cancelled jagan tirumala visits

నా మతమేమిటని అందరూ అడుగుతున్నారని..నా మతం మానవత్వ మని కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోవాలని జగన్‌ సవాల్‌ చేశారు. దేవుడి దగ్గరకు వెళ్తూంటే ఏ మతం అని అడుగుతారా అని ప్రశ్నించారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత జగన్‌ విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిక్లరేషన్‌ అంశంపై స్పందించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్‌…

జగన్‌ తిరుమల పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన: ఎన్డీయే కూటమి

Peaceful protest against Jagan visit to Tirumala NDA alliance

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనను అడ్డుకోవొద్దని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. తిరుపతిలో శుక్రవారం సమావేశమైన ఎన్డీయే కూటమి నేతలు.. జగన్‌ వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీకి జగనే కారణమని ఈ నిరసన చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఒకవేళ వైసీపీ రాజకీయ బల ప్రదర్శనకు దిగితే…