Category అంతర్జాతీయం

  ‘ఆ దేశంలో’…ఒక రాష్ట్రం పైకి మరో రాష్ట్రం బలగాల మోహరింపు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు, టెక్సాస్ నేషనల్ గార్డ్ బలగాలు భారత కాలమానం ప్రకారం గురువారం  ఇల్లినాయిస్‌కు చేరుకున్నాయి. అయితే, ఇల్లినాయిస్ గవర్నర్ మరియు చికాగో నగర అధికారులు ఈ మోహరింపును తీవ్రంగా వ్యతిరేకించారు, దీనిపై కోర్టులో దావా కూడా వేశారు. మోహరింపు వివరాలు: * ఎవరు మోహరించారు: యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు…

ట్రంప్ వైఖ‌రిలో మార్పు వొచ్చిందా?

– ఈయూ మిత్ర‌దేశాల‌కు భిన్నంగా ట్రంప్ వైఖ‌రి – జెల‌న్ స్కీదే ఇక నిర్ణ‌యం అన‌డం వెనుక భావ‌మేంటి? – పుతిన్ డిమాండ్ల‌ను అంగీక‌రిస్తున్నారా? – అదే నిజ‌మైతే జెల్ స్కీ నిండా మునిగిన‌ట్టే శనివారం జరిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తన భేటీ అనంతరం, ఉక్రెయిన్‌, ప్రధాన యూరోపియన్‌ మిత్రదేశాల నుంచి అధ్యక్షుడు…

ఢాకాలో కుప్పకూలిన శిక్షణ విమానం

కళాశాల భవనంపై కూలడంతో ఒకరి మృతి ఢాకా, జులై 21: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో బంగ్లాదేశ్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం ఎఫ్‌`7 జెట్‌ ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో మైల్‌ స్టోన్‌ పాఠశాల, కళాశాల భవనంపై సోమవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం…

2.33 లక్షల మంది ఆఫ్గనీయుల స్వదేశంబాట

ముంచుకొస్తున్న ఇరాన్‌ డెడ్‌లైన్‌ ఆఫ్ఘనిస్థాన్‌ : తమ దేశంలో అకమ్రంగా నివసిస్తున్న ఆఫ్గనీయులపై ఇరాన్‌ విధించిన డెడ్‌లైన్‌ కారణంగా సుమారు 2.30 లక్షల మంది ఆఫ్ఘనీయులు ఆ దేశం విడిచి తమ స్వదేశానికి చేరుకున్నారు. జూలై 6లోగా తమ దేశం వీడివెళ్లాలన్న టెహ్రాన్‌ ఆదేశాలతో లక్షలాదిమంది ఆఫ్గానీయులు స్వదేశం పయనమయ్యారు. జూన్‌ 1 నుంచి 28వ…

అది మా హక్కు

’ఆపరేషన్‌ సిందూర్‌‘పై పాక్‌కు స్పష్టం చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌ బీజింగ్‌, జూన్‌ 26: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించడం తమ హక్కు అని పాకిస్థాన్‌కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తేల్చిచెప్పారు. చైనాలో గురువారం జరిగిన షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) సమావేశంలో సభ్య దేశాలకు చెందిన రక్షణ శాఖ మంత్రులు పాల్గొనగా…

ఇరాన్‌పై దాడుల ప్రభావం కొద్ది నెలలే

అమెరికా రహస్య నివేదిక వెల్లడి కాదు.. అవన్నీ ఫేక్‌ అంటున్న అమెరికా అధ్యక్షుడు నోబెల్‌కు ట్రంప్‌ పేరు ప్రతిపాదన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌లో మూడు అణు కేంద్రాలపై అమెరికా వేసిన బాంబు దాడుల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని అమెరికా రహస్య నివేదిక పేర్కొంది. ఈ దాడులు ఇరాన్‌ న్యూక్లియర్‌ సౌకర్యాలను పూర్తిగా…

రద్దయిన 48 విమాన సర్వీసులు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఆకాశ మార్గాన్ని మూసివేశారు. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 48 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఆ జాబితాలో 28 సర్వీసులు న్యూదిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి…

రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ

ఇరాన్‌ కీలక ప్రకటన ఆ క్రెడిట్‌ తనదేనని ప్రకటించుకున్న ట్రంప్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం పేర్కొన్నారు. గ్రినిజ్‌ సమయం ప్రకారం ఉదయం 4 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందంటూ ఆ క్రెడిట్‌ తనదేనని ప్రకటించుకున్నారు. ఆ వెంటనే అలాంటిదేమీ…

ఇజ్రాయిల్ దాడుల్లో 500 మంది మృతి

ఇరాన్ మీడియా ప్ర‌క‌ట‌న‌  టెహ్రాన్, జూన్ 23  : ఇజ్రాయిల్ చేప‌డుతున్న దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 500 మంది మ‌ర‌ణించిన‌ట్లు సోమ‌వారం ఇరాన్ మీడియా ప్ర‌క‌టించింది. జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే. మృతుల సంఖ్య‌పై సోమ‌వారం ఆ దేశ ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌ట‌న చేసింది. ఇజ్రాయిల్ నిర్వ‌హించిన దాడుల్లో…