2014 నుంచి ఈశాన్య భారతంలో శాంతియుగం
పౌరుల మరణాల్లో 80 శాతం తగ్గుదల…6000 మిలిటెంట్ల లొంగుబాటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పీఐబీ ,హైదరాబాద్, డిసెంబర్ 19 : ‘‘తీవ్రవాద నిర్మూలన పట్ల ప్రభుత్వ పట్టుదల పదే పదే నిరూపితమవుతుంది. సర్జికల్ దాడి మొదలు బాలకోట్ దాడి దాకా అది చూశాం. మన సాయుధ దళాల చర్యల వలన జమ్ము కాశ్మీర్లో తీవ్రవాద…
