Category Uncategorized

2014 ‌నుంచి ఈశాన్య భారతంలో శాంతియుగం

పౌరుల మరణాల్లో 80 శాతం తగ్గుదల…6000 మిలిటెంట్ల లొంగుబాటు కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌పీఐబీ ,హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 19 : ‘‘‌తీవ్రవాద నిర్మూలన పట్ల ప్రభుత్వ పట్టుదల పదే పదే నిరూపితమవుతుంది. సర్జికల్‌ ‌దాడి మొదలు బాలకోట్‌ ‌దాడి దాకా అది చూశాం. మన సాయుధ దళాల చర్యల వలన జమ్ము కాశ్మీర్‌లో తీవ్రవాద…

ఇం‌టర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదల

మార్చి 15వ తేద నుంచి పరీక్షలు….ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ఇం‌టర్మీడియట్‌ ‌వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్‌ ‌బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 15వ తేద నుంచి ఇంటర్‌ ‌మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి…

ఎంఐఎం ‌కార్పొరేటర్‌ ‌కార్యాలయంలో హత్య

యువకుడిని హత్యచేసి పరారైన దుండగులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌నగరంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని లలిత్‌బాగ్‌ ‌కార్పొరేటర్‌ ‌కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భవానీనగర్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలోని…

విద్యార్థులు కష్టపడి చదవాలి

ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలకు ప్రారంభోత్సవాలు, హాస్టళ్లకు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న  మంత్రుల హితబోధ వనపర్తి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రులు సింగిరెడ్డి  నిరంజన్‌రెడ్డి, సబితా…

రాష్ట్రపతికి స్వామివారి దర్శనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి

23వ తేదీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి కలెక్టర్‌ అనుదీప్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : 28‌వ తేదీ బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానమునకు విచ్చేయుచున్నందున ఏర్పాట్లు పకడ్బందీగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా ఏర్పాటు చేయాలని భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌సంబంధిత…

చంటిబిడ్డతో అసెంబ్లీకి వొచ్చిన మహిళా ఎమ్మెల్యే

నాగ్‌పూర్‌, ‌డిసెంబర్‌ 19 : ఓ ‌మహిళా ఎమ్మెల్యే నెలల వయసున్న తన పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బాలింత అయి వుండి కూడా బాధ్యతను మరిచిపోకుండా అసెంబ్లీకి వచ్చిన ఆ మహిళా ఎమ్మెల్యేపై సాటి ఎమ్మెల్యేలు అభినందనల వర్షం కురిపించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే…

ఆరోగ్య రక్షణ, శరీర దారుద్ధ్యం కోసం ప్రతి ఒక్కరూ సైకిల్‌ ‌తొక్కాలి

హైదరాబాద్‌, ‌పిఐబి, డిసెంబర్‌ 19 : ‌సైకిల్‌ ‌తొక్కి ఆరోగ్యం, శరీర దారుఢ్యం రక్షించుకోవాలని కేంద్ర మంత్రి డాక్టర్‌ ‌మాండవీయ పిలుపు ఇచ్చారు. శారీరక వ్యాయామం చేయడం ఆరోగ్యం రక్షించుకొనే విధంగా ప్రజలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సోమవారం దిల్లీలో సౌకిల్‌ర్యాలీని నేషనల్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌ (ఎన్‌బిఇఎంఎస్‌) ‌నిర్వహించింది. ర్యాలీలో  కేంద్ర…

దిల్లీలో మళ్లీ పెరిగిన వాయుకాలుష్యం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ‌దిల్లీలోవాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. మోడరేట్‌ ‌కేటగిరి నుంచి వెరీ పూర్‌ ‌కేటగిరికి దిగజారింది. గత రెండు రోజుల నుంచి ఎయిర్‌ ‌క్వాలిటీ మోడరేట్‌ ‌కేటగిరిలో ఉండగా.. ఇవాళ వెరీ పూర్‌ ‌కేటగిరికి చేరింది. మరో వైపు ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది.…

హిమాచల్‌ ‌సిఎంకు కొరోనా పాజిటివ్‌

సిమ్లా, డిసెంబర్‌ 19 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్‌ ‌సుఖు కొరోనా బారిన పడ్డారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు సుఖ్వీందర్‌ ‌ప్రధాని మోడీతో భేటీ కావాల్సి ఉంది. నిబంధనల ప్రకారం సమావేశానికి ముందు ఆయనకు కొరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అయితే సుఖ్వీందర్‌కు ఎలాంటి లక్షణాలు లేవు. దీంతో ఆయన ప్రధానితో…