Category Uncategorized

నార్కొటిక్స్ ‌రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌ అమరావతి, డిసెంబర్‌ 19 : ఎపిని నార్కొటిక్స్ ‌రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగం ఉండకూడదన్నారు.ఎస్‌ఈబీ, ఆబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ ‌సక్ష నిర్వహించారు.  డ్రగ్స్ ‌రహిత రాష్ట్రం కోసం పోలీసు, ఆబ్కారీ శాఖ కలిసి…

గోవా విముక్తి దినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని అభినందనలు

హైదరాబాద్‌, ‌పిఐబి, డిసెంబర్‌ 19 : ‌గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తన ట్వీట్‌లో ‘‘గోవా ప్రజలకు ఇవే గోవా విముక్తి దినం తాలూకు అభినందనలు. గోవాకు విముక్తిని సిద్ధింపచేయడం కోసం జరిగినటువంటి ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరి…

నార్కొటిక్స్ ‌రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

‌మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌ అమరావతి, డిసెంబర్‌ 19 : ఎపిని నార్కొటిక్స్ ‌రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగం ఉండకూడదన్నారు.ఎస్‌ఈబీ, ఆబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ ‌సక్ష నిర్వహించారు.  డ్రగ్స్ ‌రహిత రాష్ట్రం కోసం పోలీసు, ఆబ్కారీ శాఖ కలిసి…

రామ్‌లీలాలలో కిసాన్‌ ‌గర్జన

పెట్టుబడి సాయం రూ.12 వేలకు పెంచాలని డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ‌భారతీయ కిసాన్‌ ‌సంగ్‌ ఆధ్వర్యంలో దిల్లీలోని రామ్‌ ‌లీలా మైదానంలో కిసాన్‌ ‌గర్జన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు, రైతు నాయకులు భారీ స్థాయిలో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా కిసాన్‌ ‌గర్జన నిర్వహించారు. రైతుల ఆత్మహత్యలు, రైతు…

ఒడిషా నుంచి అక్రమ మద్యం రవాణా

మద్యం తయారీ కేంద్రాల్లో సోదాలు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 19 : ఒడిశాలోని మద్యం తయారీ డిస్టిలరీలో తెలంగాణ అబ్కారీ పోలీసులు భారీగా అక్ర మద్యాన్ని సీజ్‌ ‌చేశారు. ఒడిశా నుంచి రాష్టాన్రికి పెద్దమొత్తంలో అక్రమ మద్యం పంపిణీ అవుతున్నట్లు ఎక్సైజ్‌ ‌పోలీసులు గుర్తించారు. దీంతో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ ‌రవికాంత్‌, అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ‌చంద్రయ్య ఆధ్వర్యంలో…

ఎపిలో పెరుగుతున్న అప్పుల భారం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ఆం‌ద్రప్రదేశ్‌ ‌రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతు న్నట్టుగా పార్లమెంటు  సాక్షిగా కేంద్రం వెల్లడించింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పుల భారం పెరుగుతోందని స్పష్టం చేసింది. బడ్జెట్‌ ‌లెక్కల ప్రకారం 2018లో ఆంధప్రదేశ్‌ అప్పు 2,29,333.8 ‌కోట్లు ఉండగా.. ప్రస్తుతం 3,98,903.6 కోట్లకు చేరినట్లుగా లిఖితపూర్వకంగా కేంద్రం తెలిపింది.…

పెరుగుతున్న బంగారం ధరలతో బెంబేలు

ముంబై, డిసెంబర్‌ 19 : ‌బంగారం ధరలు భయపెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ ‌కావడంతో రోజురోజుకూ పెరుగుతోంది. 10 గ్రాముల  బంగారం ధర రూ.55 వేలకు చేరువలో ఉండటం సామాన్యులను కలవర పెడుతోంది. నిజానికి పెళ్లిళ్ల సీజన్‌ ‌కావడంతో బంగారానికి డిమాండ్‌ ‌భారీగానే ఉంది. కానీ రేటు చూస్తే కొండెక్కి కూర్చుంది. దీంతో బంగారం కొనలేక.. కొనక…

అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాల కృషి

డిసెంబర్ 18: మైనారిటీ హక్కుల దినోత్సవం ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు ఆయా ప్రాంతాల్లోని జాతీయ, సంప్రదాయ, మతాల మరియు భాషాపరమైన మైనారిటీ ప్రజల హక్కులను పరిరక్షించాలని తెలుపుతూ, వారి గుర్తింపునకు అవసరమైన పరిస్థితులను కల్పించి వారిని ప్రోత్సహించ డానికి మైనారిటీ హక్కుల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. మైనారిటీలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్య…

సీనియర్‌ ‌సిటిజన్లకు రైల్వేల రెడ్‌ ‌సిగ్నల్‌

‌భారతీయ రైల్వేలు… ప్రయాణ ప్రగతికి మార్గాలు…కాదనలేని నానుడి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రధానంగా వయోవృద్ధులను తీవ్రంగా కలచివేసింది. గతంలో అమలైన సీనియర్‌ ‌సిటిజన్స్ ‌రాయితీలను కొనసాగించలేమని, ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం వెల్లడించింది. ప్రజాక్షేమమే పరమావధిగా ప్రకటిస్తూ… ముందుకెళ్తున్న పాలకులు ఈ తరహా రాయితీల విషయమై పట్టించుకోక పోవడంతో సకల…