Category Uncategorized

తిరుమలకు పెరుగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 20 : ‌తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కొండపై ఉన్న 18 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సోమవారం స్వామివారిని 63,759 మంది భక్తులు దర్శించుకోగా 30,102 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు…

హస్తంలో అసమ్మతి

హస్తాన్ని మోస్తున్న పాత కాపుల్లో.. తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు.. అసంతృప్తి ముదిరి అసమ్మతి సెగలు భట్టి ఇంట్లో ఎగిసిన నిరసన కుంపట్లు పాత తరం కాంగీలను పక్కనబెట్టి.. ‘గోపీ’లనే అందలమెక్కిస్తున్నారంటూ.. ‘సేవ్‌ ‌కాంగ్రేస్‌’ ‌పోరు బాట నినాదాలు రేవంత్‌ ‌తీరును ఎండగట్టే ముసలాలు హస్తం పెద్దల హస్తినాపుర పయనాలు ఓటరు ఆదరణ తరుగుతున్న తరుణాన..…

ఓబిసి మరియు మైనార్టీ స్కాలర్షిప్‌ ‌లకు మంగళం

‘‘1‌నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌ ‌షిప్‌ ‌లకు మంగళం పాడింది. పేరు గొప్ప పథకాలతో ఊరిస్తూ ప్రజల జీవన వ్యయం పెంచేసి తమాషా చూస్తున్న కేంద్రం తాజాగా విద్యార్థులకు స్కాలర్‌ ‌షిప్స్ ఇచ్చేందుకు వెనకడుగు వేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్షిప్‌ ‌లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.దీంతో…

బీఆర్‌ఎస్‌ ‌గమ్యం ముద్దాడేనా ..!

జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ప్రధాన రాజకీయపార్టీగా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ ‌చేవ చచ్చింది. మొన్నటి హిమాచల్‌ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నా అక్కడ బిజెపికి వారిని కుదురుగా పనిచేసునేలా చేస్తుందా అన్నది ప్రశ్నే. ఈ క్రమంలో జాతీయ రాజకీయా ల్లోకి ప్రవేశించిన తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఏ ‌మేరకు ప్రభావం చూపుతారన్నది…

రేవంత్‌ ‌టార్గెట్‌గానే సీనియర్లు

తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో సీనియర్‌ల వివాదం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. వారు లేవత్తిన అంశంపైన ఇతర పార్టీలనుండి వొచ్చిన వారు ఒక అడుగు వెనక్కి తగ్గినప్పటికీ సీనియర్లు మాత్రం పట్టు వీడటంలేదు. ఆదివారంనాడు గాంధీ భవన్‌లో రేవంత్‌ ‌రెడ్డి ఏర్పాటు చేసిన టిపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశానికి కూడా వీరు హాజరు కాకుండా తమ ఆగ్రహాన్ని…

రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర

ఆనాటి స్వాతంత్య్ర స్ఫూర్తిని కొనసాగించాలి గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు రాహుల్‌ ‌గాంధీ శుభాకాంక్షలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర రాజస్థాన్‌లో 15వ రోజు సోమవారం ఉత్సాహంగా కొనసాగింది. ఉదయం దౌసా జిల్లా బాందీకుయ్‌…

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవహారాలపై హైకమాండ్‌ ఆరా

పార్లమెంట్‌ ‌సమావేశాలు ముగిసాక దిల్లీకి రావాలని ఆదేశం సీనియర్ల విమర్శలకు సీతక్క ఘాటు సమాధానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పరిణామాలపై హైకమాండ్‌ ఆరా తీసింది. పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏఐసీసీ జనరల్‌ ‌సెక్రటరీ ప్రియాంక గాంధీ నేరుగా రంగంలోకి దిగారు. ఎంపీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డికి ఫోన్‌ ‌చేసి మాట్లాడినట్లు…

టిఆర్‌ఎస్‌ ‌పేరును బిఆర్‌ఎస్‌గా మార్పుపై దిల్లీ కోర్టులో పిసిసి చీఫ్‌ ‌రేంవత్‌ ‌రెడ్డి పిటిషన్‌

‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ‌టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడంపై దిల్లీ హైకోర్టులో పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిటిషన్‌ ‌దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును సంప్రదించారు. బంగారు కూలి పేరుతో టీఆర్‌ఎస్‌ ‌నిధులు సమకూర్చుకోవడానికి సంబంధించి ఈసీకి రేవంత్‌ ‌గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై…

అధికార బిఆర్‌ఎస్‌లో అసమ్మతి

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాకు సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంత్‌ ‌రావు, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివే&ఆనంద, బేతి సుభాష్‌ ‌రెడ్డి వాపోయారు. ఈ క్రమంలో మైనంపల్లి నివాసంలో సమావేశమైన ఐదుగురు నేతలు…