కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం
సభకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ సభ బయట చేసిన వ్యాఖ్యలపై స్పందించనన్న ఖర్గే జయపుర, డిసెంబర్ 20 : రాహుల్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. ఖర్గే వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఒక రాజకీయ పార్టీకి జాతీయ…
