విద్యా ప్రదర్శనం
బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి తన శిష్యులందరూ విలువిద్యలో ఆరితేరినట్టుగా గ్రహించిన ద్యోణుడు అందరినీ పరీక్షించదలిచాడు. ఒక రోజున అందరినీ పిలిచాడు. మిక్ చెట్టు కొమ్మమీద పిట్టబొమ్మపెట్టాడు. ఆ పిట్ట తలను బాణంతో ఛేదించాలన్నాడు. ఒక్కొక్కరినీ పిలిచి ఏమి కనబడుతుందని అడిగాడు. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెప్పారు. చివరగా అర్జునుని పిలిచి అదేవిధంగా అడిగాడు. అర్జునుడు…

