ప్రపంచానికి మరోమారు కొరోనా సవాళ్లు
చైనాలో పెరుగుతున్న కేసులతో భారత్ అప్రమత్తం ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు న్యూ దిల్లీ, డిసెంబర్ 21 : చైనాలో కొరోనా విలయం ప్రపంచానికి మరోమారు సవాల్ విసిరేలా ఉంది. జీరో కోవిడ్పాలసీ ఎత్తేశాక వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరణాలూ పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నా.. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంలేదు. మరణాలను పట్టించుకోవడం…
