Category Uncategorized

బ్యాంకర్లు ఎవరి ప్రయోజనం కోసం పని చేస్తారు ?

‘‘ఎవరో అప్పులు చేయడం ఏమిటి? వారు అప్పు కట్టకపోతే రద్దు చేయడం ఏమిటి? ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం మాటేమిటి అన్న ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారుల పేర్లును బయటపెట్టినట్లు అనుమానాలున్నాయి. ఆదాయం విషయంలో మొండిగా వ్యవహరించే మోదీ సర్కారు, అప్పులు ఇచ్చే విషయంలో…

మరోసారి భయపెడుతున్న కొరోనా కొత్త వేరియంట్‌

‌కొరోనా కొత్త వేరియంట్‌ ‌మరోసారి ప్రపంచాన్ని భయపెడతున్నది. ముఖ్యంగా కొరోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలో బీఎఫ్‌-7 ‌పేర ఈ కొత్త వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. పలు ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతున్న ఈ వేరియంట్‌ ‌ప్రధానంగా శ్వాసకోశ సమస్యలను సృష్టించేదిగా ఉందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికి వ్యాప్తి చెందుతుంది. రానున్న…

యాత్రను ఆపడానికి సాకులు వెతుకుతున్నారు

కొరోనా నేపథ్యంలో కేంద్ర మంత్రి లేఖపై రాహుల్‌ ‌హరియానాలో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 22 : ‌భారత్‌ ‌జోడో యాత్రను ఆపేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాకులు వెతుకుతుందని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూక్‌ ‌మాండవీయ అనేక దేశాల్లో కొరోనా మళ్లీ…

ముక్కోటికి ముస్తాబవుతున్న భదాద్రి

23 నుండి జనవరి12 వరకు శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు 1వ తేది గోదావరి నదిలో తెప్పోత్సవం…2న తెల్లవారుజామున ఉత్తర ద్వారదర్శనం నేడు ‘‘మత్స్యావతారం’’లో స్వామివారు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన  భద్రాచలం శ్రీ సీతారామచందస్వ్రామి దేవస్థానం నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భదాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఇందులో భాగంగా…

నాబార్డు సహకారం మరువలేనిది

ఎన్నో అభివృద్ధి పనులకు ఆర్థిక తోడ్పాటు గోదాంల నిర్మాణంతో ధాన్యం నిల్వకు అవకాశం నాబార్డ్ ‌సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు అందిస్తున్న సహకారానికి ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ ‌రావు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ అవి•ర్‌పేటలో నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్‌ ‌క్రెడిట్‌ ‌సెమినార్‌ ‌కార్యక్రమానికి మంత్రి…

మళ్లీ ఏం దోచుకుందామని వొస్తున్నావ్‌

తెలంగాణలో నీ పప్పులు ఉడకవ్‌ ‌చంద్రబాబుపై హరీష్‌ ‌రావు సహా మంత్రుల మండిపాటు కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు మంత్రి పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌…

డిహెచ్‌ శ్రీ‌నివాసరావు అవినీతిని బయటపెడతాం

ఎమ్మెల్యే టిక్కెట్‌ ‌కోసం ఆయన నాటకాలు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌వైద్యశాఖను చూసుకునే అధికారికి కనీస తెలివి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. ఎమ్మెల్యే టికెట్‌ ‌కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. శ్రీనివాస్‌ ‌రావు అవినీతిని రుజువు చేసి చూపిస్తామని…

దిగ్విజయ్‌ ‌రాకతో సందడిగా గాంధీ భవన్‌

సేవ్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలతో ముఖాముఖి చర్చలు పార్టీలో పరిస్థితులుపై ఆరా అన్ని విషయాలు చెప్పామన్న పలువురు నేతలు ఇరువర్గాలతోనూ దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌లోని విబేధాలకు చెక్‌ ‌పెట్టేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత,హైకమాండ్‌ ‌దూత దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌దిగ్విజయ్‌ ‌సంగ్‌ ‌గురవారం ఒక్కొక్కరితో…

ఆం‌దోళన వద్దు…అప్రమత్తంగా ఉందాం..

ప్రపంచంలో కొరోనా వ్యాప్తి తీరును గమనిస్తున్నాం వైద్య ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది కొరోనా పరిస్థితులపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌కొరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు…