Category Uncategorized

పేద ప్రజలకు వైద్యం అందించడంలో దేశంలోనే 3వ స్థానంలో తెలంగాణ

ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 127 శాతం పెరిగిన ఎంబిబిఎస్‌ ‌సీట్లు పాలమూరు పచ్చబడింది….వలస వెళ్లిన వారు వాపస్‌ ‌వొస్తున్నారు అద్భుతమైన సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మెడికల్‌ ‌హబ్‌గా మహబూబ్‌నగర్‌ : ‌మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌మహబూబ్‌ ‌నగర్‌లో 1000 పడకల సూపర్‌ ‌స్పెషాలిటీ…

వెన్నుపూసలేని రాష్ట్ర బిజెపి నేతలు

కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ పోయినా మాట్లాడరా..? మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌కల్లాల నిర్మాణంపై కేంద్రం దుష్ప్రచారం కేంద్రం తీరుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళన : పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌డిసెంబర్‌22(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై .. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‌ఫైర్‌ అయ్యారు.…

విమనాశ్రయాల్లో మళ్లీ కొరోనా పరీక్షలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 22 : ‌ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొరోనా కేసులు విజృంభిస్తున్నాయి. చైనాలో మళ్లీ కేసుల సంఖ్య ఆందోళన కలిగించేదిగా ఉంది. దేశంలో కూడా  ఒమిక్రాన్‌  ‌కొత్త వేరియంట్‌ ‌బి.ఎఫ్‌.7 ‌కేసులు వెలుగుచూడటంతో కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం నుండి దేశంలోని అన్ని విమానాశ్రయా ల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. విదేశాల…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 22 : ‌తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండపైకి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 20 కంపార్టుమెంట్లలో స్వామివారిని దర్శించుకునేందుకు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 68,469 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 27,025 మంది…

కొరోనా కొత్త వేరియంట్‌తో తమిళనాడు అప్రమత్తం

చెన్నై, డిసెంబర్‌ 22 : ‌చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, ఒమిక్రాన్‌ ‌బీఎఫ్‌-7 ‌వేరియంట్‌ ‌కరోనా వైరసే అందుకు కారణమని వైద్య పరీక్షల్లో తేలడంతో కేంద్రం రాష్టాల్రను అప్రమత్తం చేసింది. ఈ వేరియంట్‌ ‌బుధవారం గుజరాత్‌లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో కనిపించడంతో కేంద్ర సర్కారు అప్రమత్తమై, రాష్టాల్రను అప్రమత్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు…

నైరుతి బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం

అమరావతి, డిసెంబర్‌ 22 : ‌తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర…

చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి

బిజెపితో పొత్తు కోసమే తెలంగాణలో డ్రామాలు ఖమ్మం పర్యటనపై సజ్జల విసుర్లు అమరావతి,డిసెంబర్‌22 : ‌టీడీపీ అధినేత చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం డియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజనపై చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియదన్నారు. చంద్రబాబు ఏ ప్రయోగం చేయబోతున్నారో తెలియదని అన్నారు. తెలంగాణలో…

మైనార్టీ స్కాలర్‌షిప్‌ల నిలిపివేత తగదు

రాజ్యసభలో బిఆర్‌ఎస్‌ ఎం‌పి సురేశ్‌ ‌రెడ్డి ప్రస్తావన న్యూ దిల్లీ, డిసెంబర్‌ 22 : ‌మైనార్టీలు, ఓబీసీలకు ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్‌షిప్‌లు నిలిపివేత అంశంపై రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎం‌పీ కేఆర్‌ ‌సురేశ్‌ ‌రెడ్డిప్రస్తావించారు. విద్యతోనే సమానత్వం సాధించవచ్చు అని, ప్రైమరీ-ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌పై ఢిల్లీ డిక్లరేషన్‌ ‌గుర్తు తెచ్చుకోవాలన్నారు. సమాజంలో ఉన్న బలహీన వర్గాల ప్రజలకు విద్యను…

‌ట్రంప్‌కు లేని ఆంక్షలు రాహుల్‌కే ఎందుకు?

కొరోనా హెచ్చరికల్లో ఏమిటీ దౌర్భాగ్యం సామ్నా సంపాదకీయంలో ఘాటు విమర్శలు ముంబై, డిసెంబర్‌ 22 : ‌భారత్‌ ‌జోడో యాత్రను నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాలపై ఉద్ధవ్‌ ‌ధాకరేకి చెందిన శివసేన వర్గం ఘాటుగా స్పందించింది. రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రను నిలిపివేసేందుకు కేంద్రం కొరోనా వైరస్‌ను ప్రయోగించిందని ఎద్దేవా చేశారు.…