ఉపాధి హామీ నిధులు కాంట్రాక్టర్లకు మళ్లించారు
రాష్ట్ర వాటా ఇవ్వకపోగా కేంద్రంపై నెపం బిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : కేంద్రం ఉపాధి నిధులు ఇస్తే..రూ.150 కోట్లు కాంట్రాక్టర్లకు దారి మళ్లించారని రాజ్యసభ బిజెపి ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రం వాటా ఇవ్వకపోగా కేంద్రం వి•ద నెపం నెడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రూ.5 లక్షల…
