రామప్పలో రాష్ట్రపతి…
మొదటిసారి సందర్శించిన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ప్రసాద్ పథకం, కామేశ్వరాలయ పునరుద్ధరణ శిలాఫలకాల ప్రారంభం వెంకటాపూర్(ములుగు), ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. కాకతీయుల పాలనలో క్రీస్తుశకం 1213లో నిర్మించబడిన రామప్ప దేవాలయాన్ని దేశ ప్రథమ…
