ప్రజా సమస్యలు గాలికొదిలేసిన పాలకులు
‘‘ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఎప్పటికప్పుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు చర్చంతా ఇటువైపు మళ్లించి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. అలాగే ఇప్పుడు కొరోనా ఫోర్త్ వేవ్ కారణంగా కూడా ప్రజల మనసంతా ప్రాణాలు కాపాడుకోవడమెలా అన్న దానిపై ఉంటోంది.…
