Category Uncategorized

కందుకూరు మృతుల కుటుంబాలకు బాబు పరామర్శ

ఒక్కో కుటుంబానికి పార్టీ పక్షాన రూ.24లక్షలు పంపిణీ వారి బాధ్యతను టిడిపి చూసుకుంటుందని హా ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు అమరావతి,డిసెంబర్‌29: ‌నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ… మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 29 :‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుంని అధికారులు తెలిపారు. బుధవారం 71,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,288 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.26…

శ్రీ‌వారిని దర్శించుకున్న సిజెఐ జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌

తిరుమల, డిసెంబర్‌ 29 : ‌కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ‌దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి, ఈవో…

ఎపిలో ఈ ఏడాది సైబర్‌ ‌నేరాలు పెరిగాయి

క్రైమ్‌ ‌రేటు మాత్రం తగ్గింది వివరాలు వెల్లడించిన రాష్ట్ర డిజిపి రాజేంధ్రనాథ్‌ ‌రెడ్డి అమరావతి, డిసెంబర్‌ 28 : ఆం‌ధ్రప్రదేశ్‌లో గడిచిన ఏడాదికాలంగా సైబర్‌ ‌నేరాలు పెరిగాయని ఏపీ డీజీపీ రాజేంధ్రనాథ్‌ ‌రెడ్డి తెలిపారు. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో క్రై ‌రేటు తగ్గిందని డీజీపీ వివరించారు. బుధవారం క్యాంప్‌ ‌కార్యాలయంలో ఏర్పాటు చేసిన డియా…

దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే యత్నం

రాహుల్‌ ‌జోడో యాత్ర లక్ష్యం కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత మణిశంకర్‌ అయ్యర్‌ ‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 28 : ‌కాషాయ పార్టీ బిజెపిపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత మణిశంకర్‌ అయ్యర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని కులం, మతం, భాషా పరంగా బీజేపీ, ఆరెస్సెస్‌లు విభజించి విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సంఘ్‌ ‌పరివార్‌ ‌కుట్రలకు…

నోయిడాలో షేర్‌ ఆటోలో యువతిపై అత్యాచారం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 28 : ‌నోయిడాలో దారుణం జరిగింది. షేర్డ్ ‌టాక్సీలో వెళ్తున్న యువతిపై అదే టాక్సీలో ఎక్కిన మరో ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఎత్మాద్‌పూర్‌ ఏరియాలో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఎత్మాద్‌పూర్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను షేర్డ్ ‌టాక్సీ బుక్‌ ‌చేసుకుని వెళ్తుండగా…

‌నికు ఎలాంటి అమ్మాయి కావాలి…

నానమ్మ, అమ్మ లక్షణాలున్న వారిని ఇష్టపడతా విలేఖరి ప్రశ్నకు రాహుల్‌ ‌గాంధీ ఆసక్తికర సమాధానం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 28 : ‌రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర రెండోరోజు దిల్లీలో కొనసాగుతున్నది. పెండ్లిపై ఒకరు ప్రశ్నించగా.. ఆయన సమాధానం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఎప్పటిమాదిరిగానే నవ్వుతూ సమాధానమిచ్చారు. నానమ్మ ఇందిరా గాంధీ,…

లైంగిక వేధింపుల కేసు

మాజీ సిఎం ఓమన్‌ ‌చాందీకి క్లీన్‌చిట్‌ ‌తిరువనంతపురం, డిసెంబర్‌ 28 : ‌లైంగిక వేధింపుల కేసులో కేరళ మాజీ సీఎం ఓమన్‌ ‌చాండీకి సీబీఐ క్లీన్‌ ‌చిట్‌ ఇచ్చింది. చీఫ్‌ ‌జుడిషియల్‌ ‌మెజిస్ట్రే ‌కోర్టుకు ఆ నివేదికను సమర్పించారు. సోలార్‌ ‌స్కామ్‌లో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఓ మహిళ .. మాజీ సీఎంపై ఆరోపణలు చేసిన…

అమెరికాను వదలని మంచు

న్యూయార్క్, ‌డిసెంబర్‌ 28 : అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. మైనస్‌ ‌డిగ్రీల చలికి మంచినీరు కూడా గడ్డ కట్టుకుపోతోంది. మంచు తుఫాను ధాటికి..  గల గల పారే నయాగరా జలపాతం కూడా మూగబోయింది. జల సవ్వడులు లేక గడ్డకట్టుకుపోయింది. అందమైన నయాగారా ప్రస్తుతం  మంచుదిబ్బలను తలపిస్తోంది. అమెరికా, కెనడాల మధ్య ఉన్న నయాగారా జలపాతం…