కందుకూరు మృతుల కుటుంబాలకు బాబు పరామర్శ
ఒక్కో కుటుంబానికి పార్టీ పక్షాన రూ.24లక్షలు పంపిణీ వారి బాధ్యతను టిడిపి చూసుకుంటుందని హా ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు అమరావతి,డిసెంబర్29: నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ… మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా…
