రాష్ట్రంలో 4.44 శాతం పెరిగిన క్రైమ్ రేటు
57 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ నేరాలు 120 మంది మావోయిస్టుల లొంగుబాటు…మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మతఘర్షణలకు తావు లేకుండా చర్యలు ఇంటిలిజెన్స్ వ్యవస్థ బలోపేతం….శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వార్షిక నివేదికను వెల్లడించిన డిజిపి మహేందర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. గతేడాదితో పోలిస్తే 4.44…
