Category Uncategorized

రాష్ట్రంలో 4.44 శాతం పెరిగిన క్రైమ్‌ ‌రేటు

57 శాతం పెరిగిన సైబర్‌ ‌క్రైమ్‌ ‌నేరాలు 120 మంది మావోయిస్టుల లొంగుబాటు…మావోయిస్ట్ ‌రహిత రాష్ట్రంగా తెలంగాణ మతఘర్షణలకు తావు లేకుండా చర్యలు ఇంటిలిజెన్స్ ‌వ్యవస్థ బలోపేతం….శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వార్షిక నివేదికను వెల్లడించిన డిజిపి మహేందర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌రాష్ట్రంలో క్రైమ్‌ ‌రేట్‌ ‌పెరిగింది. గతేడాదితో పోలిస్తే 4.44…

రాష్ట్ర ఇన్‌ఛార్జ్ ‌డిజిపిగా అంజనీకుమార్‌

31 ‌పదవీ విరమణ చేయనున్న మహేందర్‌ ‌రెడ్డి ఏసీబీ డీజీగా రవి గుప్తా…సీఐడీ అడిషనల్‌ ‌డీజీపీగా మహేశ్‌ ‌భగవత్‌ ‌రాచకొండ పోలీసు కమిషనర్‌గా డీఎస్‌ ‌చౌహాన్‌ ‌హోమ్‌ ‌శాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్‌ ‌నియామకం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌రాష్ట్ర ఇంఛార్జ్ ‌డీజీపీగా1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

పుస్తకమెపుడు సజీవమే

పుస్తకం అంటే మూడు అక్షరాలు కాదు! త్రికాలాల గతిని మతికి తెలిపేది పుస్తకం మనిషి మస్తకమే! మది మదించిన విజ్ఞాన సాగరం! పుస్తక పేజీలు చదవ జీవిత రోజులు చాలవు! పుస్తకాలు గురువు లాంటివే! చదువరిని ఆలోచింపజేసీ ఆచరింప జేస్తవి! పుస్తకానికి మతిమరుపు ఉండదు చదువరి మతిమరుపు పోగొడ్తవి పుస్తకాలు ఒంటరి స్నేహితులు మరో లోకం…

భారత్‌ ‌దగ్గు సిరప్‌కు 18 మంది పిల్లలు బలి

ప్రామాణికం కంటే ఎక్కువ తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడి మ్యాక్స్ ‌కఫ్‌ ‌సిరప్‌ ఉత్పత్తి నిలిపివేత : ఉజ్బెక్‌ ‌ఘటనతో కేంద్రం ఆదేశాలు న్యూ ఢిల్లీ, డిసెంబర్‌ 29 : ‌భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌ను తాగిన 18 మంది పిల్లలు మరణించారని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపించింది. ఈ దగ్గు మందులో ప్రమాదకరమైన పదార్థం ఉందని,…

కందుకూరు ఘటనపై ఎపి సిఎం జగన్‌ ‌దిగ్భ్రాంతి

చంద్రబాబు సభలో 8 మంది తొక్కిసలాట మృతిపై ఆందోళన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటన అమరావతి, డిసెంబర్‌ 29 :‌నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌తీవ్ర దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ…

కంబోడియా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

ఘటనలో 10 మంది మృతి.. 30 మందికి గాయాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌కంబోడియాలోని గ్రాండ్‌ ‌డైమండ్‌ ‌సిటీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాంటే ంచే ప్రావిన్స్ ‌పరిధిలోని పోయ్పెట్‌ ‌పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. ఈ హోటల్‌ ‌థాయ్‌ ‌లాండ్‌…

రాహుల్‌కు సెక్యూరిటీలో ఎక్కడా లోపం లేదు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌రాహుల్‌ ‌గాంధీకి సరైన రీతిలో సెక్యూర్టీ కల్పించడం లేదని కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన తీవ్ర ఆరోపణలపై సెంట్రల్‌ ‌రిజర్వ్ ‌పోలీసు ఫోర్స్ ‌ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన ఆరోపణలను సీఆర్పీఎఫ్‌ ‌ఖండించింది. ఇటీవల అనేక సార్లు రాహుల్‌ ‌గాంధీయే సెక్యూర్టీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీఆర్పీఎఫ్‌ ‌వెల్లడించింది. ఈ…

టాటా ఛైర్మన్‌ ‌రతన్‌టాకు మంత్రి కెటిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 29 : ‌టాటా గ్రూప్‌ ‌చైర్మన్‌, ‌భారతీయ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన రతన్‌ ‌టాటా జన్మదినం సందర్భంగా రతన్‌ ‌టాటాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ ‌చేశారు. పలు సందర్భాల్లో రతన్‌ ‌టాటాతో కొంత సమయం గడిపే అదృష్టం తనకు కలిగిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను…

దేశంలో స్వల్పంగా పెరిగిన కోవిడ్‌ ‌కేసులు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌భారత్‌లో కొరోనా వైరస్‌ ‌కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,34,995 కొవిడ్‌ ‌నిర్దారణ పరీక్షలు చేయగా.. 268 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,46,77,647కి చేరింది. ఇక ఇప్పటి వరకు 4,41,43,665 మంది…