Category Uncategorized

అం‌తరంగ దృశ్యీకరణ…

మనషివవ్వాలంటే/ అప్పుడప్పుడు / కన్నీళ్లతోటి/ మాట్లాడు అంటారొక నానీలో ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్‌ ఎస్‌ ‌రఘు. నానీలలో అసాధారణ మానవీయ కోణాల్ని దృశ్యీకరించిన ఆయన జీవనలిపి లోకి తొంగి చూస్తే అనంతకోటి ఆర్తి చిత్రాన్ని అజరామరంగా పలికేది ఖచ్చితంగా కవిత్వమేననిపిస్తుంది. హృదయగత భావాలను వెల్లడించగలిగే ప్రక్రియగా నానీలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,…

బిజెపి..T22…!

‘‘‌రాజకీయంగా చూస్తే, గడచిపోతున్న సంవత్సరం అంతా మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి పెద్ద విజయాలనే అందించింది. అయితే చివరలో హిమాచల్‌, ‌దిల్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇది ఓ హెచ్చరికగా ఆయన తీసుకుంటే మంచిది. ఆయా రాష్టాల్ల్రో సాధించిన విజయాలే 2024లో జరిగే ఎన్నికల్లో బిజెపి తిరిగి జాతీయ స్థాయిలో అధికారం చేజిక్కించుకుంటుందన్న ధీమాలో బిజెపి…

రాత్రి ఒంటిగంట వరకు మద్యం అమ్మకాలు

తనిఖీలు తప్పవన్న ట్రాఫిక్‌ ‌పోలీసులు న్యూ ఇయర్‌ ‌వేడుకలపై ఆంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌కొత్త సంవత్సర వేడుకలపై ఈ యేడు కూడా ఆంక్షలు తప్పడం లేదు. కరోనా దెబ్బతో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో బహిరంగంగా పార్టీలకు అవకాశం లేదు.  కరోనా జాగ్రత్తలు, ఆంక్షల మధ్య  నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా…

సాంకేతికత ప్రయోజనాలు మారుమూల ప్రాంతాలకు, నిరు పేదలకు చేరాలి

సామాజిక సాధనంగా ఉపయోగించుకోవాలి నేటి ప్రపంచంలో ఇంజనీరింగ్‌ ‌వృత్తి చాలా క్లిష్టం సైన్స్ ‌శాఖలను చేపట్టేందుకు మహిళలు మరింత ముందుకు రావాలి విద్యార్థులు తమతో పాటు ఇతరులకూ సాధికారత కల్పించాలి నారాయణమ్మ విద్యా సంస్థలను సందర్శించిన రాష్ట్రపతి ద్రైపది ముర్ము హైదరాబాద్‌, ‌పిఐబి, డిసెంబర్‌ 29 : ‌సాంకేతికత ప్రయోజనాలు మారుమూల ప్రాంతాలకు మరియు పేదలలోని…

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం ఊడగొడుతుంది

విద్య, వైద్య రంగానికి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పెద్దపీట రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి బెల్లంపల్లిలో వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రులు బెల్లంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ చేస్తూ ఉద్యోగాలు కల్పిస్తుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రేవేటీకరణ…

వొచ్చే 40 రోజులు కీలకం

జనవరిలో కొరోనా కేసులు పెరిగే ప్రమాదం కేంద్రం ప్రకటన న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌దేశంలో కొరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మరింత ఫోకస్‌ ‌పెంచింది. వొచ్చే 40 రోజులు భారత్‌కు చాలా కీలకమని భావిస్తున్నారు. జనవరిలో కొరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కొరోనా ఎఫెక్ట్ ఎక్కువున్న…

తెలంగాణలో గెలుపు లక్ష్యంగా బిజెపి ప్లాన్‌

నేతలకు పార్టీనేత బిఎల్‌ ‌సంతోష్‌ ‌దిశానిర్దేశం రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌ ‌పలు సూచనలు 119 నియోజకవర్గాలకు పాలక్‌ల నియామకం శేరిలింగంపల్లికి కిషన్‌ ‌రెడ్డి, మేడ్చల్‌కు ఎంపీ లక్ష్మణ్‌ ‌కుత్బుల్లాపూర్‌కు డీకే అరుణ, పరిగికి విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తుంది.…

రిమోట్‌ ఇవిఎంలను ప్రవేశ పెట్టిన ఇసి

వలస ప్రజలు నేరుగా వోటేసేలా సౌకర్యం కొత్త ఇవిఎంలపై 16న అఖిపక్షంలో వివరణ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌ప్రోటోటైప్‌ ‌రిమోట్‌ ఈవీఎంలను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. వలస వోటర్లు రిమోట్‌ ఈవీఎంలతో తామున్న స్వంత ప్రదేశం నుంచే వోటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఈసీఐ తెలిపింది. మల్టీ…

ఇరిగేషన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌గా డా. వేణుగోపాలా చారి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌తెలంగాణ ఇరిగేషన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌గా కేంద్రమాజీమంత్రి, మాజీ రాష్ట్ర మంత్రి, దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన బిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత డాక్టర్‌ ‌సముద్రాల వేణుగోపాలాచారి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వేణుగోపాలాచారి రెండేండ్ల వరకు కొనసాగనున్నారు. నిర్మల్‌…