Category Uncategorized

లక్క ఇల్లు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అలాంటి పరిస్థితిని రానియ్యకండి. కావున మీరు రాజ్యాధికారం వహించాలి. మనం పాండువులను వారణావతం పంపుదాం. వారు అక్కడ వుండగా ప్రలందరినీ దాన ధర్మాలతో మన వైపు తిప్పుకుందాము. ఆ తర్వాత నేను సింహాసనాన్ని అధిరోహిస్తాను. అప్పుడిక కుంతీతో సహా అందరూ యదేచ్ఛగా వుండవచ్చును అన్నాడు. ధృతరాష్ట్రుడు మాత్రం అందుకు…

జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనున్న ఖమ్మం సభ

దేశంలో తెలంగాణ నమూనాపై సర్వత్రా చర్చ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి,  ఖర్చు రెట్టింపు చేసిన మోదీ ప్రభుత్వం సభ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 13 : ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్‌ ‌సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఈ…

ప్రపంచంలోనే అత్యంత పొడవైన.. గంగా క్రూయిజ్‌ ‌నౌకను ప్రారంభించిన ప్రధాని మోదీ

వారణాసి నుంచి దిబ్రూగఢ్‌ ‌వరకు 3200 కి ప్రయాణం పలుసౌకర్యాలతో అత్యంత లగ్జరీ క్రూయిజ్‌ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్‌ ‌క్రూయిజ్‌ను ఎంవీ గంగా విలాస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ  వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు వారణాసిలో టెంట్‌ ‌సిటీని ప్రారంభించడంతో పాటు రూ.1000 కోట్ల విలువైన అనేక…

పవన్‌ ‌సీజనల్‌ ‌పొలిటీషియన్‌

‌చంద్రబాబుకు కొమ్ముకాయడమే తెలుసు: ధర్మాన శ్రీకాకుళం,జనవరి13 :పవన్‌ ‌సీజనల్‌ ‌పొలిటీషియన్‌ అని, యువతను అజ్ఞానంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ ‌పై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ  నాటి కిడ్నీ బాధితుల సమస్యలు నేడు ఉన్నాయా అని ప్రశ్నించారు.…

మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం

నాసిక్‌ ‌వద్ద ట్రక్కును ఢీకొన్న భక్తుల బస్సు పదిమంది అక్కడిక్కడే దుర్మరణం విచారణకు ఆదేశించిన సిఎం షిండే మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాగారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కి…

తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్లు: టిటిడి ఇవో

తిరుమల,జనవరి13 : తిరుమలలో ప్రసుత్తమున్న లడ్డు విక్రయ కేంద్రాలను మరిన్నీ పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.  ప్రస్తుతం 50 లడ్డు విక్రయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తుండగా భక్తులు లడ్డుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడకుండా వీటికి అదనంగా మరో 30 పెంచనున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన డయల్‌ ‌యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల…

సంక్రాంతి పండుగ

మనలోని కల్మషం అనే మురికిని మంటల్లో కాల్చి వేస్తూ భోగితో మొదలవుతుంది మూడురోజుల పండగ సంక్రాంతి! మన ఇంట చిన్న పిల్లలను రేన పండ్లతో ఆశీర్వదించేది ఈ భోగి నాడే! సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం రైతు పండించిన పంటను ఇంటికి తెచ్చేది ఈ సంక్రాంతి నాడే! పడతులతో రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇంటి…

గవర్నర్‌ ‌వ్యవస్థని రద్దు చేయాలి

స్వాతంత్య్ర భారతదేశంలో నాటి నుండి నేటి దాకా  కొన్ని రాష్ట్రాల్లోని  గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా తమ ఇష్టారాజ్యంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనాలు సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక రకంగా సమాంతర ప్రభుత్వాలని నడిపిస్తున్నారు. ఆ  విధంగా వ్యవహరించే వారి ఆధిపత్య ధోరణులు ఏమాత్రం సహేతుకం కావు. ఇలాంటి  సంకుచిత పరిస్థితుల్లో గవర్నర్ల విధి…

నిరసన ప్రాథమిక హక్కు

నిజానికి ఈ దేశం తయారు చేసిన రాజకీయ నాయకులలోకెల్లా అతి సున్నితమైన వాడు రామ్‌ మనోహర్‌ లోహియా. ఆయన మన నేర శిక్షా స్మృతిలోని ప్రజాభద్రత నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చరిత్రాత్మక సమరం సాగించాడు. ఆయన శాంతిభద్రతలు, ప్రజాభద్రత, రాజ్య సురక్షితత్వం అనే మాటల నిర్వచనాలేమిటని ప్రశ్నించాడు. సుప్రీం కోర్టు కూడా ఆ మాటలను…