Category Uncategorized

తిరుమలలో వైభవంగా భోగి సంబరాలు

తిరుమల, జనవరి 14 : తిరుమల శ్రీవారి ఆలయంలో ముందు ఘనంగా భోగి సంబరాలు వైభంగా జరిగాయి. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ దేవస్థానం వారు రంగవళ్లులతో తీర్చిదిద్దారు. తెల్లవారుఝామున మహాద్వారం ముందు భోగిమంటలు వేసి అత్యంత ఆనందంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. భోగి పాటలతో టీటీడీ సిబ్బంది, భక్తులు సందడి చేశారు. గోవింద నామ…

దిల్లీలో మరోమారు వాయుకాలుష్య భయం

న్యూ దిల్లీ, జనవరి 14 : దిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతూనే ఉంది. దేశరాజధానిలో గాలి నాణ్యత తీవ్రస్థాయిలో పడిపోతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. తాజాగా ఢిల్లీలో శనివారం ఉదయం ఎయిర్‌ ఇం‌డెక్స్ ‌క్వాలిటీ (ఎక్యూఐ) 337గా నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ ‌క్వాలిటీ అండ్‌ ‌వెదర్‌ ‌ఫోర్‌కాస్టింగ్‌ అం‌డ్‌ ‌రీసెర్చ్…

చంద్రబోస్‌ ‌సరస్వతీ పుత్రుడు

గోల్డెన్‌ ‌గ్లోబ్‌ అవార్డు రావడం గరక్వకారణం వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్‌ ‌ట్‌లో సన్మానం హైదరాబాద్‌, ‌జనవరి 14 : చంద్రబోస్‌ ‌సరస్వతీ పుత్రుడు అని మెగాస్టార్‌ ‌చిరంజీవి ప్రశంసించారు. సినీగేయ రచయిత చంద్రబోస్‌ను మెగాస్టార్‌ ‌చిరంజీవి సన్మానించారు. చంద్రబోస్‌ ‌రచించిన నాటు నాటు పాటకు ఇటీవల గోల్డెన్‌ ‌గ్లోబ్‌ అవార్డు రావడంతో ఆయనను సత్కరించారు.…

గోదావరి జిల్లాల్లో కోడి పందాల జోరు

బరికి సిద్ధమవుతున్న పందెం రాయుళ్లు కుటీర పరిశ్రమగా పందెం కోళ్ల పెంపకం కాకినాడ, జనవరి 14 : గోదావరి జిల్లాలో నిర్వహించే కోడి పందేల గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. ఇప్పటికే కోనసీమలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, ఇంటి నిండా బంధువులు…ఒక ఎత్తయితేఒక…

దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

న్యూ దిల్లీ, జనవరి 14 : మకర సంక్రాంతి, మాగ్‌ ‌బిహు, ఉత్తరాయన్‌, ‌పొంగల్‌, ‌భోగీని పురస్కరించుకుని దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్క•తిక వైవిధ్యాన్ని సూచిస్తాయని మోదీ పేర్కొన్నారు. మకర సంక్రాంతి, మాగ్‌ ‌బిహు, ఉత్తరాయన్‌, ‌పొంగల్‌, ‌భోగి సందర్భంగా  అందరికీ శుభాకాంక్షలు. ప్రకృతి…

తమిళనాడులో పొంగల్‌ ‌వేడుకలు

చెన్నై, జనవరి 14 : తమిళనాడులో పొంగల్‌ ‌వేడుకలు కోలాహలంగా మొదలయ్యాయి. గ్రామాల్లో పండగ సందడి నెలకొంది, ఇళ్లముందు రంగురంగుల రంగవల్లులు వేసి పొంగలి వండివార్చారు. తమిళ సంప్రదాయంలో పొంగలికి ప్రాధన్యం ఉంది. ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు నిర్వహించేందుకు  భారీ ఏర్పాట్లు చేశారు.  జల్లికట్టును…

కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీకి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్

‌రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముంబై, జనవరి 14 : కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీని చంపేస్తామని, ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ ‌చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ‌సిటీలోగల గడ్కరీ కార్యాలయానికి ఉదయం 11.25 గంటలకు, 11.32 గంటలకు, 12.30 గంటలకు ఇలా మొత్తం…

బహుముఖ పాలేరు

రాష్ట్ర రాజధాని కేంద్రంగా జరుగాల్సిన రాజకీయాలు ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లావైపుగా సాగుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా ఎంతలేదన్నా పదినెలల కాలం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితిలో ఖమ్మం చుట్టూ రాజకీయ పరిభ్రమిస్తున్నాయి.  దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారిస్తుండడంతో ఆ జిల్లాకు ఎంత ప్రాధాన్యత…