Category Uncategorized

2024 ఎన్నికలే లక్ష్యంగా… కాంగ్రెస్‌ ‌మరో యాత్ర

26 నుంచి ‘సాత్‌ ‌సే హాత్‌ ‌జోడో’ పేరుతో కాంగ్రెస్‌ ‌మరో యాత్ర వివరాలు వెల్లడించిన కాంగ్రెస్‌ ‌నేత జైరామ్‌ ‌రమేశ్‌ న్యూ దిల్లీ, జనవరి 14 : జోడో యాత్ర’ ముగియకముందే.. కాంగ్రెస్‌ ‌పార్టీ మరో యాత్ర చేపట్టనుంది. 2024 ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్‌ ‘‌సాత్‌ ‌సే హాత్‌ ‌జోడో’ అనే మరో యాత్ర…

పంజాబ్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 14 : రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర పంజాబ్‌లో కొనసాగుతున్నది. మూడో రోజు శనివారం తెల్లవారుజామున లూథియానాలోని లాధోవల్‌ ‌క్యాంప్‌ ‌నుండి జలంధర్‌లోని గోరయా, ఫిల్లౌర్‌ ‌వైపు సాగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడి పోయి అతి చల్లటి, పొగమంచుతో కూడిన వాతావరణంలో కూడా రాహుల్‌ ‌గాంధీ…

బిజెపిని సాగనంపితేనే దేశానికి మేలు

చారిత్రాత్మకం కాబోతున్న ఖమ్మం బిఆర్‌ఎస్‌ ‌సభ సనానహక సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 14 : దేశ చారిత్రాత్మక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా జరగబోయే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు సంబంధించిన సన్నాహక సమావేశంలో…

రాష్ట్ర పారిశ్రామికాభివృద్దికి సహకరించాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లే అని పేర్కొన్నారు. ఎనిమిదేండ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకం అని చెప్పారు. తెలంగాణ…

తెలంగాణలో బిజెపి ద్విముఖ వ్యూహం

119 నియోజకవర్గాలకు 9 వేల శక్తి కేంద్రాలు    ప్రతి శక్తి కేంద్రానికి ఒక ప్రముఖ్‌ ‌గ్రామాల్లో ప్రతి వీధి కాషాయమయం     పండుగ తరవాత పార్టీలో ‘క్రాంతి..’ ప్రజాతంత్ర డెస్క్, ‌జనవరి 14 : తెలంగాణ నేల పైన ఎట్టి పరిస్థితిలో కాషాయ జండాను ఎగురవేసే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ పకడ్బందీ వ్యూహ…

సికింద్రాబాద్‌-‌విశాఖపట్నం మధ్య ‘వందే భారత్‌’

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ…సికింద్రాబాద్‌లో పాల్గొననున్న మంత్రులు వారానికి ఆరు రోజులు మాత్రమే…ఆదివారం సెలవు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డె•స్క్, ‌జనవరి 14 :  నేడు సికింద్రాబాద్‌-‌వైజాగ్‌ల మధ్య నడిచే ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనుండగా సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌లో కేంద్ర మంత్రులు వైష్ణవ్‌, ‌కిషన్‌ ‌రెడ్డిలు పాల్గొంటారు. సికింద్రాబాద్‌-‌విశాఖపట్నం మధ్య…

వొచ్చే ఏడాది ప్రజల జీవితాల్లో మార్పు..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : తెలుగు ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ  బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌శనివారం ప్రకటన విడుదల చేసారు. సంక్రాంతి విశ్వమంగళ దినం.. అని పేర్కొంటూ దురదృష్టకరమేమిటంటే ప్రత్యేక రాష్ట్రం వొచ్చి 8 ఏళ్లయినా ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా…

2024 ఎన్నికలు బిజెపికి అంత సులభం కాదు

అధికారం కోల్పోయినా ఆశ్చర్యం లేదు కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు న్యూ దిల్లీ, జనవరి 14 : 2024 లోక్సభ ఎన్నికలు బిజెపికి అంత సులభంకాదని, బిజెపి గతంలో లాగా సునాయసంగా గెలవలేదని కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతాయని.. 2019 విజయాన్ని పునరావృతం కావడం…

వొచ్చే ఏడాది జనవరిలో అయోధ్య దర్శనం

అప్పటికి రామాలయనిర్మాణం పూర్తి శరవేగంగా పనులు సాగుతున్నాయి ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ ‌రాయ్‌ ‌వెల్లడి అయోధ్య, జనవరి 14 : యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయం నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్‌ఖ్తెనట్లు దేవాలయ నిర్మాణ వ్యవహారాలను…