2024 ఎన్నికలే లక్ష్యంగా… కాంగ్రెస్ మరో యాత్ర

26 నుంచి ‘సాత్ సే హాత్ జోడో’ పేరుతో కాంగ్రెస్ మరో యాత్ర వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ న్యూ దిల్లీ, జనవరి 14 : జోడో యాత్ర’ ముగియకముందే.. కాంగ్రెస్ పార్టీ మరో యాత్ర చేపట్టనుంది. 2024 ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ ‘సాత్ సే హాత్ జోడో’ అనే మరో యాత్ర…








