Category Uncategorized

బదిలీల ప్రమోషన్ల ప్రహసనం

‘‘ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న సందడి, ప్రాథమిక పాఠశాలల్లో చాలా నిర్బంధంగా ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ ‌కార్యక్రమంలో ఉపాధ్యాయులు త్రికరణశుద్దిగా పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్‌, ‌హైదరాబాద్‌,‌రంగారెడ్డి ఉపాధ్యాయ యం.ఎల్‌.‌సి కాలపరిమితి ముగిసి ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలై పార్టీల, ఉపాధ్యాయ సంఘాల నుండి పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో భాగంగా పాఠశాలలు సందర్శిస్తున్నప్పుడు ఉపాధ్యాయుల నుండి శరపరంపరగా వస్తున్న ప్రశ్నలకు…

దేశ యువతకు ఉద్యోగ కల్పన కేసీఆర్ లక్ష్యం…!

ప్రపంచంలో ఏ దేశంలో లేని అపారమైన యువశక్తి  భారతదేశంలో ఉంది. నేటి దేశ 140 కోట్ల జనాభాలో మానసిక వైకల్యం లేకుండా, ఆరోగ్యంగా ఉంది, తన కాళ్లమీద తను నిలబడే సామర్థ్యం గల వారు 90కోట్లు ఉన్నారు.వివిధ రంగాల్లో ఉపాధి కల్పిస్తే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది.పాలకులు అనుసరించే విధానాల వల్ల ఉపాధి కల్పించే రంగాలు…

బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన కంటి వెలుగు

ఇప్పటి వరకు 33,60,301 మందికి నేత్ర పరీక్షలు హైదరాబద్‌, ‌ఫిబ్రవరి 11: కుల వృత్తి దర్జీపై ఆధారపడి జీవనం గడిపే మేరోళ్ల మురళిది నల్లగొండ పట్టణం సమీపంలోని భాస్కర్ల బావి గ్రామం. కుట్టు పనిపై వొచ్చే ఆదాయంతో జీవనం గడిపే మురళికి చూపు సరిగ్గా కనపడేది కాలేదు. దీనితో, చూపు సమస్య ఉండడం వల్ల రోజుకు…

‌ప్రశ్నిస్తే మొనగాని సంఘానికి అసహనం ఎందుకు?

‘‘ఉపాధ్యాయులకు ఇన్ని సంఘాలు ఎందుకని,రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును చులుకన చేస్తున్నారు.అలసత్వాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే అసహనంతో రగిలిపోతున్నారు.వోటు వేసేవారు ప్రశ్నిస్తే, సమాధానాలు చెప్పాలే గాని అసహనంతో  ఊగిపోతారా?సమాధానాలు చెప్పలేని స్థితిలో అసహనం ఎలా వ్యక్తం అవుతుందో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.’’ అసహనం ఈ మధ్య దశాబ్ద కాలంగా మన దేశంలో బాగా వినిపిస్తున్న…

బహుజన వాదం వైపు బీసిల అడుగులు

 ‘‘ఇప్పటి వరకు దేశంలో, ఇటు రాష్ట్రంలో బీసిలను కేవలం వోటు బ్యాంక్‌ ‌రాజకీయాలుగా చూసిన రాజకీయ పార్టీలకు నేడు బీసిల వోట్లు తప్పని సరి అయ్యాయి. ఎన్నో ఏళ్ళ నుండి దేశంలో అతిపెద్ద  సామాజిక వర్గంగా ఉంటూ, దేశ సంపదను సృష్ఠించడంలోను, దేశం ఐక్యతను కాపాడటంలో గాని ముందు వరసలో ఉండి దేశంలో ఉన్న రాజకీయ…

మిషన్‌ 90 ‌టార్గెట్‌గా బిజెపి ప్లాన్‌

కార్నర్‌ ‌వి•టింగ్‌లతో ప్రజల్లోకి 25 నుంచి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌నియోజకవర్గాల పర్యటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : మిషన్‌ 90 ‌టార్గెట్‌గా బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. పక్కా వ్యూహాలతో ప్రజల్లోకి వెళుతుంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం, కేసీఆర్‌ ‌వైఫల్యాలను నిలదీయడంతో పాటు అధికారంలోకి వొస్తే ఏం చేస్తామన్న అంశాలను…

మహేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం

మహేశ్వరం రూరల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : బతుకుదెరువు కోసం వ్యవసాయం చేస్తూ…మరోవైపు వంటలు చేసుకుంటూ జీవనం సాగించే బ్రతుకుల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా లోని మహేశ్వరం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని శ్రీశైలం, హైదారాబాద్‌ ‌జాతీయ రహదారిపై తుమ్మాలూరు గేట్‌ ‌సమీపంలో మ్యాక్‌ ‌ప్రాజెక్టు వద్ద శుక్రవారం అర్ధరాత్రి…

సింగరేణిని అమ్మే ప్రయత్నం

దేశంలో బొగ్గు దిగుమతులు ఎవరి ప్రయోజనం కోసం తుక్కుగా విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారు అసెంబ్లీలో బిజెపి విధానాలను తూర్పార బట్టిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : దేశంలో అవసరాలకు తగ్గట్లుగా బొగ్గు నిల్వలు ఉన్నా కూడా దిగుమతులు చేసుకోవడం ఎవరి కోసమని ..పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి ఐటీ పరిశ్రమల మంత్రి…

‌విద్యుత్‌ ‌సంక్షోభంలో రాష్ట్రం

అప్పుల ఊబిలోకి నెట్టిన •కేసీఆర్‌ ‌వామపక్షలు దోపిడిదారుల వైపా…మా వైపా   మ్యానిఫెస్టోలో హామీలు ఏవీ నెరవేర్చ లేదు ప్రజల్లో మార్పు కోసం యాత్ర హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర 5వ రోజు విలేఖరుల సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిభ్రదరి 10 :…