Category Uncategorized

కనీసం మూడ్రోజులు ఆఫీస్‌ ‌నుంచి పనిచేయాలి

వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌నుంచి విముక్తి…అమెజాన్‌ ‌సంస్థ కీలక నిర్ణయం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 18 : ప్రముఖ ఈ కామర్స్ ‌సంస్థ అమెజాన్‌  ‌కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు  ఆఫీసు నుంచి పనిచేయాలని  కోరింది. తాజాగా కంపెనీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అమెజాన్‌ ‌సీఈవో ఆండీ జెస్సీ…

22‌న దిల్లీ మేయర్‌ ఎన్నిక నిర్వహించండి

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ను కోరిన కేజ్రీవాల్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 18 : ఢిల్లీ మేయర్‌ ఎన్నికను ఈ నెల 22న నిర్వహించనున్నారు. సుప్రీం ఆదేశాలతో 22న ఎన్నిక నిర్వహింయాల్సిందిగా లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వికె. సక్సేనాను సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌కోరారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ‌ద్వారా ఆయన వెల్లడించారు. ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని…

తక్షణమే రాష్ట్రాలకు జిఎస్టీ బకాయిలు

పలు వస్తువులపై జిఎస్టీ తగ్గింపు మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడి న్యూ దిల్లీ, ఫిబ్రవరి 18 : రాష్ట్రాలకు బకాయి ఉన్న జీఎస్టీ పరిహారం మొత్తాన్ని తక్షణమే విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించారు. 49వ జీఎస్టీ కౌన్సిల్‌ ‌సమావేశం అనంతరం ఆమె ఈ…

ఎపిలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు

భారీగా తరలి రావడంతో సందడిగా శ్రీశైల గిరులు పాతాళగంగలో పుణ్యస్నానాలు అచరించిన భక్తులు శ్రీకాళహస్తిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు శ్రీశైలం, ఫిబ్రవరి 18 : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. శివనామస్మరణతో  ఆలయ పురవీధులు మారుమ్రోగుతున్నాయి. స్వామి దర్శనం కోసం శ్రీశైలం ఆలయానికి భక్త…

సంస్కరణ పేరుతో ప్రజాధనం లూటీ

కేంద్ర విద్యుత్‌ ‌విధానంపై మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి ఆగ్రహం సూర్యపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్‌ ‌ను రూ. 50 వరకు అమ్ముకోవచ్చన్న కేంద్ర ఈ ఆర్‌ ‌సీ నిర్ణయం పై విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు విద్యుత్‌ ‌సౌకర్యాన్ని…

రాష్ట్రంలో కాంట్రాక్టర్ల కోసమే పాలన

రేపటి నుండి విద్యుత్‌ ‌కార్యాలయాల ముందు ఆందోళన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : రేపు సోమవారం నుండి రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ ‌కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్‌ ‌తెలిపారు. శనివారం జగిత్యాల పట్టణంలోని పెన్షనర్స్ ‌భవన్‌లో శనివారం…

శివుడినే మోసం చేసిన కెసిఆర్‌

‌కెసిఆర్‌ ‌పాలన  అంతం కావాలి రూ.400 కోట్లు కేటాయిస్తానని మాట తప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యలు సిరిసిల్ల  ప్రజాతంత్ర, ఫిబ్రవరి  18 : వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి కెసిఆర్‌ ‌మాట తప్పాడని, కేసీఆర్‌…

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

బడ్జెట్‌లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయింపు వనదుర్గాదేవికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్‌ ‌రావు   మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ప్రతిఏడాది బడ్జెట్‌లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా…

వేములవాడలో వైభవంగా మహా శివరాత్రి

దర్శించుకున్న 3 లక్షలకు పైగా భక్తులు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భక్తులతో శనివారం  కిక్కిరిసిపోయింది. మూడు లక్షలకు పైగా భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వేములవాడకు విచ్చేయడంతో అన్ని రోడ్లు,…