అబద్ధాలు చెప్పడంలోనూ కేంద్ర మంత్రులు విఫలం
ముగ్గురు మంత్రుల ప్రకటనల్లో తేడా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : దేశ ఆర్థిక పరిస్థితిపైన, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీడీ డైలాగ్ పేరుతో విమర్శలు చేయడంపై మంత్రి కెటిఆర్…
