Category Uncategorized

వొచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యం

ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా మారనున్న ఇండియా ‘స్కామ్‌’‌లతో బ్యాంకింగ్‌ ‌రంగాన్ని నాశనం చేసిన యూపీఏ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ‘రోజ్‌గార్‌ ‌మేలా’ వర్చువల్‌గా యువతకు ప్రధాని జాబ్‌ ‌లెటర్‌లు అందజేత న్యూ దిల్లీ, జూలై 22 : ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్‌ ‌మారనుందని ప్రధాని నరేంద్ర…

అమెరికాలో బియ్యం కొరత

న్యూ దిల్లీ, జూలై 22 : అమెరికాలోని బియ్యం కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ఎన్నారైలు బియ్యం కోసం స్టోర్లకు ఎగబడుతున్నారు. ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ సూపర్‌ ‌మార్కెట్లకు వెళ్లి బియ్యాలను కొనేందుకు పోటీ పడుతున్నారు. భారత్‌ ‌నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్‌ ‌నిషేధం విధించడంతో ఇక అమెరికాలో బియ్యం కొరత ఏర్పడతుందనే భయంతో…

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమల, జూలై 22 : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్ ‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం…

ఉత్తరాదిలో వరదల బీభత్సం

నదిలో చిక్కుకున్న బస్సు జేసీబీ సాయంతో యాత్రికులను రక్షించిన అధికారులు బిజ్నోర్‌, ‌జూలై 22 : ఉత్తరాదిలో వరదల బీభత్సం కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌ ‌నుంచి మొదలుపెడితే యూపీ వరకు నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ ‌దగ్గర నదీ ప్రవాహంలో ఓ బస్సు చిక్కుకుంది. అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి…

దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు

దిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో జనజీవనం అస్తవ్యస్తం కాశ్మీర్‌లో పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్న నదుల నీటి మట్టం న్యూ దిల్లీ, జూలై 22 : దేశ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో కూడా అలాంటి ఇబ్బందులే ప్రజలు ఎదుర్కొంటున్నారు.…

సక్సెస్‌ అనేది యాక్సిడెంట్‌ ‌కాదు కష్టపడితేనే వచ్చేది

తిరుపతి వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవంలో ఎపి గవర్నర్‌   ‌తిరుపతి, జూలై 22 : సక్సెస్‌ అనేది యాక్సిడెంటల్‌ ‌కాదని.. కష్టపడటం, పోటీతత్వం, త్యాగం, చేసే పనిని ప్రేమించటం, నేర్చుకోవటం ఇలా నిరంతర పక్రియ కావాలని గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌విద్యార్థులకు సూచించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ 12వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో…

ఆగస్టులో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ ‌సదస్సు

రష్యా విదేశాంగ శాఖ కీలక ప్రకటన న్యూ దిల్లీ, జూలై 22 : వొచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ ‌సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ ‌సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ ‌దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు…

రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

తిరుమల, జూలై 22 : తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు భక్తులకు గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పారు. స్వామి వారి ప్రత్యేక దర్శనం కోసం ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ ‌నెలలకు సంబంధించి రూ.300 టికెట్లను విడుదల చేయనున్నారు. జులై 24న ఉదయం 11.00 గంటలకు అక్టోబర్‌ ‌నెలకు సంబంధించి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదే…

యువతిపై సంగీతం మాష్టారు లైంగిక వేధింపులు

బీహార్‌, ‌జూలై 22 : సంగీత పాఠాలు నేర్పించాల్సిన ఓ మాష్టారు తప్పుడు రాగం పాడాడు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. ఆ మాష్టారుకి బుద్ధి చెప్పారు. అంతటితో ఆగకుండా.. మాష్టారుతో పాటుయువతి పట్ల కూడావాళ్లు అసభ్యంగా ప్రవర్తించారు. ఇద్దరు గుడ్డలు తీసి, దేహశుద్ధి చేశారు. ఆపై వీడియో తీసి,…