Category Uncategorized

వికర్ణు ని హితోక్తి

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి నువ్వు ఏకవస్త్రవైనా, రజస్వలవైనా, దిగంబరంగా ఉన్నా పరవాలేదు. నీవు మా దాసివి అంటూ లాక్కు వస్తుంటే, ద్రౌపది దీనాతిదీనంగా ఏడుస్తూ సభికులనుద్దేశించి, ఈ సదస్సులో నున్న రక్షించే వారు ఒక్కరూ లేరా? ఒక ఆడదానిపై అత్యాచారం జరుగుతూవుంటే భీష్మ, ద్రోణ, విదుర, ధృతరాష్ట్రాదులు ఏమి చేయలేని దుస్థితిలో వున్నారా?…

పుతిన్‌ దురాక్రమణ దాహానికి 500 రోజులు దాటింది..!

రష్యా‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించిన “ప్రత్యేక మిలటరీ ఆపరేషన్” పేరున‌ ఫిబ్రవరి 24, 2023న ఉక్రెయిన్‌పై అమానుష దాడితో మొదలై నాటో సహాయసహకార ప్రవేశంతో గత 500 రోజులుగా కొనసాగడంతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధ ప్రభావంతో ఉత్పత్తి, సరఫరా గొలుసులు తెగిపోవడంతో ఆర్థికంగా 1.6 లక్షల కోట్ల డాలర్లకు పైగా కుంగిపోవడం, మరో లక్ష…

మహిళలే ఎందుకు లక్ష్యం ?

గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో ఉద్రిక్తలు పెరిగిపోతున్నప్పటికినీ, భారతదేశమంతా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయింది. మే 3, 2023న మొదటిసారిగా అక్కడ అల్లర్లు ప్రారంభమైతే స్పందించని దేశం జూలై 19, 2023న ఒక్కసారిగా తన మొద్దు నిద్ర నుండి బయటపడింది. మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తూ వేధింపులకు గురిచేస్తున్నట్లు చూపించే ఒక భయంకరమైన…

వరదల వలన తీవ్ర నష్టాలు

మానవ మనుగడకు ప్రకృతి చేసే సవాళ్ళల్లో వరదలు ఒకటి.వివిధ రీతుల్లో ముంచుకొచ్చే వరదల కారణంగా భూమండలంపై ఎన్నో ప్రాంతాలు తల్లడి ల్లుతున్నవి.వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, పర్యవరణంగా నష్టపోతున్నారు.సూర్యుడి నుంచి భూమి గ్రహించే ఉష్ణోగ్రత వల్ల భూమి వేడెక్కి నేల మీద ఉన్న తేమ, జలాశయాలు, నదులు, చెరువుల్లోని నీరు…

యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్‌

ప్రణాళికను రూపొందిస్తున్న రైల్వే అధికారులు యాదాద్రి వరకూ రెండవ లైన్‌ ‌పొడిగింపు రెండవ లైన్‌ ‌పనులను సమీక్షించిన అధికారుల బృందం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్‌ ‌న్యూస్‌. ‌ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్‌ ‌ట్రైన్‌ ‌సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్‌ ‌సేవలకు…

మెదక్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : మెదక్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు.. డివైడర్‌ ‌దాటి అవతలికి వెళ్లింది. దీంతో ఎదురుగా వొస్తున్న లారీ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నార్సింగి మండలం మాజీ అధ్యక్షుడు తౌర్య నాయక్‌,…

బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో సమావేశమైన కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సునీల్‌ ‌బన్సల్‌, ‌ప్రకాష్‌ ‌జవదేకర్‌, ‌కిషన్‌ ‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ…

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం గోదావరి నది ప్రాజెక్టులకు జలకళ… శ్రీరాంసాగర్‌, ‌స్వర్ణ, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద పూర్తిస్థాయికి హుస్సేన్‌ ‌సాగర్‌ ‌నీటిమట్టం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ…

పెరిగిన దివ్యాంగుల పెన్షన్‌ ‌మొత్తం..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : తెలంగాణ ప్రభుత్వం అభాగ్యులైన, ఆసరా అవసరమైన దివ్యాంగులకు ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని మరింతగా పెంచింది. గతంలో  మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్‌ను పెంచబోతున్నట్లు సీఎం కేసీఅర్‌ ‌ప్రకటించారు. ఈ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను రూ.1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి…