Category Uncategorized

జెపిఆర్ ని సత్కరించిన శంకర్ యాదవ్

వనస్థలిపురం, ప్రజాతంత్ర, జూలై 23 : బోనాల సందర్భంగా ఆదివారం సరూర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ జెక్కిడి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ యాదవ్ జెపిఆర్ ను ఘనంగా సత్కరించారు.

గడి మైసమ్మ బోనాల పండుగలో అమ్మవారికి మంత్రి హరీష్ రావు మొక్కులు

సిద్ధిపేట, ప్రజాతంత్ర,జూలై 23: గడి మైసమ్మ ప్రజలందరినీ చల్లంగా చూడు తల్లి. అంటూ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అమ్మవారికి మొక్కుకున్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారని, ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ కాలం తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, మంచి పంటలు పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో…

పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అయిత అంజయ్య, కోమండ్ల విక్రం రెడ్డి ఎన్నిక

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 23: పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా 2023- 24 సంవత్సరానికి గాను అధ్యక్షులుగా అయిత అంజయ్య ప్రధాన కార్యదర్శిగా కోమండ్ల విక్రం రెడ్డి ఆర్థిక కార్యదర్శిగా తోట మధుసూదన్, ఉపాధ్యక్షులుగా కెమ్మసారం పోచయ్య , కొండయ్య సహాయ కార్యదర్శులుగా రవీందర్ రెడ్డి, సత్యనారాయణ ఆర్థిక సంఘం సభ్యులుగా చిలుకోటి…

చిరు వ్యాపారులకు హరీష్ రావు నీడ : వ్యాపారుల వద్దకు వెళ్లి గొడుగులు అందజేసిన పార్టీ శ్రేణులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 23: సిద్దిపేట పట్టణం లో ఫుట్ పాత్ ల పై చిరు వ్యాపారం చేసే వారికి మంత్రి హరీష్ రావు నీడనిచ్చారు. ఎండనక వాననక పొట్టకూటికోసం కష్ట పడి చిరు వ్యాపారం చేసుకొనే వారికి మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు…

యోగాతో ఆరోగ్యం… ఆనందం : మంత్రి హరీష్ రావు సంకల్పం.. సిద్దిపేటలో వినూత్న యోగా కార్యక్రమం

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 23: ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఆనందం వెళ్లి విరిస్తుంది , ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి వికసిస్తుంది.అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడ మంత్రి హరీష్ రావు ముద్ర ఉంటుంది. ఆరోగ్యం అంటే ఆసుపత్రులు, డాక్టర్లు మాత్రమే కాదని ప్రజలు అనారోగ్యాలకు దూరంగా ఆనందంగా ఉండడమేనని రాష్ట్ర మంత్రి హరీష్…

డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి : ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, పీసీసీ డెలిగేట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి

తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ పోస్టర్ ను ఆవిష్కరణ వనస్థలిపురం, ప్రజాతంత్ర, జూలై 23: డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. స్వయం ఉపాధి కోసం డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నవారు ఎన్నో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, పీసీసీ డెలిగేట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి…

భద్రాచలం వద్ద మళ్ళీ క్రమంగా పెరుగుతున్న గోదావరి

శనివారం సాయంత్రానికి 41 అడుగులు….మరింత పెరిగే అవకాశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 22 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం తగ్గినట్టు కనిపించినా సాయంత్రం నుంచి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. మధ్యాహ్నానానికి 39.7 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 41 అడుగులకు పెరిగింది. ఇది క్రమంగా ఆదివారానికి ఇంకాస్త పెరిగే అవకాశం…

తంతుగా మారిన పార్లమెంట్‌ ‌సమావేశాలు

ప్రజా సమస్యలపై కానరాని ఆరోగ్యకర చర్చలు వాద, ప్రతివాదనలకు…వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్న ప్రతినిధులు విలువలకు, సత్సంప్రదాయాలకు తిలోదకాలు ప్రజా ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ఆయా పార్టీల ప్రాధాన్యం వి. రామ్‌మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 22 : గత మూడు, నాలుగు టర్మ్‌లకు సంబంధించి ముఖ్యంగా 2009 తర్వాత జరుగుతున్న పార్లమెంట్‌…

20 ‌మంగళవారాల్లో 1.85లక్షల మందికి స్క్రీనింగ్‌

మహిళల ప్రత్యేక క్లినిక్స్ ‘ఆరోగ్య మహిళ’కు విశేష స్పందన సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్‌ ‌రావు పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై 22: మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రారంభించిన ‘‘ఆరోగ్య మహిళ’’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే లక్షణాల ఆధారంగా వ్యాధులు గుర్తించి, అవసరమైన వైద్యం…