Category Uncategorized

ఫార్ములా ఇ రేస్ టైటిల్‌ చేరువలో జేక్ డెన్నిస్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ఫార్ముల ఇ రేస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకునే దిశగా బ్రిటన్‌కు చెందిన జేక్ డెన్నిస్ ముందుకు సాగుతున్నట్లు సంస్థ ప్రతినిధులు శుక్రవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్స్ సెల్ లండన్ ఈవెంట్స్ అరేనాలో నిర్మించిన ప్రత్యేకమైన అవుట్‌డోర్, ఇండోర్ రేస్ ట్రాక్‌లో ఫార్ములా…

త్వరలో బీడీఎల్ కాలనీ దగ్గర నూతన ఔట్ లేట్ నిర్మాణ పనులు : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర, జూలై 28 : ఈరోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హైకోర్టు కాలనీ, బీడీఎల్ కాలనీ నందు, జగదాంబ కాలనీల యందు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడం జరిగింది. పక్కకాలనీలు అయిన ద్వారకమాయినగర్ మరియు చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే వరదనీరు హైకోర్టు…

కరడుగట్టిన తెలంగాణా వాది   వేదిరే చల్మా రెడ్డి ఆకస్మిక మరణం 

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రో.కోదండరాం, నాయకుల నివాళి… 1995లోనే ప్రొ॥జయశంకర్ సార్ తో తెలంగాణ రాష్ట్రం కోసం సమావేశాలు ఏర్పాటు చేసిన నాయకుడు, మలిదశ ఉద్యమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెఏసి చైర్మన్ గా గల్లి నుండి దిల్లీ దాకా స్వరాష్ట్ర సాధన పోరాటంలో ప్రొ॥కోదండరాం కు   అండగా నిలబడిన కరుడుగట్టిన తెలంగాణవాది ..తెలంగాణ…

అవసరమైన చర్యలు తీసుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే

హసన్‌పర్తి – కాజీపేట మధ్య ప్రమాదకర మార్కు వద్ద  నీరు ప్రవహించడంతో రైలు రెండు వైపులా రాకపోకలను నిలిపివేశారు. సికింద్రాబాద్ డివిజన్‌లోని,  హసన్‌పర్తి – కాజీపేట సెక్షన్ మధ్య  ప్రమాదకర మార్కు వద్ద  నీరు  ప్రవహించడంతో ఈ రోజు ఉదయం రెండు వైపులా రైళ్ల రాకపోకలు నిలిపివేయబడ్డాయి ఈ సెక్షన్ సికింద్రాబాద్/హైదరాబాద్ నుండి ఢిల్లీకి బల్హర్షా…

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం.. పలువురి గల్లంతు

మూడు రోజులుగా దంచి కోడుతున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. పలు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. అనేక వాగులు నిండు కుండల్లామారి సమీప గ్రామాలను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాలను నీరు చుట్టుముట్టడంతో ఆయాగ్రామ ప్రజలు గత రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ ఇండ్లపైకి ఎక్కి కూర్చున్నారు. పలు నగరాలుకూడా జలమైనాయి. రోడ్లపైన నీరు నిలిచిపోవడంతో…

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తత, సన్నద్ధతపై ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్ ‌పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. లోతట్టు…

వానల తెలంగాణా ..!

తడిసి ముద్దవుతున్న హైదరాబాద్‌ ‌నగరం అప్రమత్తంగా ఉండాలి…బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక నేటి వరకు విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్‌ ఆదేశాలు అవసరమైతే సైనిక హెలికాప్టర్ల వినియోగానికి ఆదేశాలు కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద….దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ…

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధి కరువు వీఆర్‌ఓ, ‌వీఆర్‌ఏ ‌పోస్టుల రద్దుతో 40 వేల ఉద్యోగాలు కనుమరుగు రెండేళ్లుగా వీఆర్‌ఎలు ఉద్యమిస్తే ఎట్టకేలకు క్రమబద్దీకరణ తక్షణమే రైతు బంధు విడుదల చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 27: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్య పరిచారని రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌…

విద్యుత్‌ ‌షాక్‌తో అయినాపూర్‌ ‌గ్రామంలో వ్యక్తి మృతి

అధికారుల నిర్తక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం దిర్సంపల్లి సబ్‌ ‌స్టేషన్‌ ఎదుట ఆందోళన పరిగి, ప్రజాతంత్ర, జూలై 27 : పరిగి నియోజకవర్గం దోమ మండల పరిధిలోని అయినాపూర్‌ ‌గ్రామంలో బుసని బాలరాజ్‌ అనే వ్యక్తి విద్యుత్‌ ‌షాక్‌ ‌తగిలి మృత్యువాత పడడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయాకే స్పందిస్తారా…సమస్య ఉందని ముందే చెప్పినా…