అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డాక్టర్ సుధీర్ రెడ్డి
వనస్థలిపురం ప్ర1జాతంత్ర జులై 31 : లింగోజిగూడా డివిజన్ నందు గతంలో మూడు కోట్ల 16 లక్షలు రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా ఈ రోజు మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు కలిసి పలు శంకుస్థాపన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.దానిలో…
