డీజీపీ కార్యాలయంలో ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్
పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు డిజిపి అంజనీ కుమార్ సహా పోలీస్ ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సహాయ పునరావాస కార్యక్రమాలపై సలహాలు,…
