Category Uncategorized

నీట మునిగిన నందన్ రతన్ ప్రైడ్ కాలనీ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 31: గత మూడు సంవత్సరాలుగా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో చిన్నపాటి వర్షానికి చెరువులు పొంగి ఇల్లు అన్ని నీట మునుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సి.గోదావరి అంజిరెడ్డి ఆరోపించారు. సోమవారం గోదావరి అంజిరెడ్డి నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా…

ఎల్బీనగర్ నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

హయత్ నగర్, ప్రజాతంత్ర, జూలై 31 : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎల్బీనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హయత్ నగర్ డివిజన్ కుంట్లూర్ రోడ్డులో దత్తాత్రేయ కాలనీలో డ్రైనేజీ, వాటర్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి…

బీరప్ప గుడి పునర్నిర్మాణానికి కృషి చెయండి : కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

మేడ్చల్, ప్రజాతంత్ర, జులై 31 : భీరప్ప గుడి పునర్నిర్మాణానికి కృషి చేయాలనీ మంత్రి మల్లారెడ్డిని మేడ్చల్ పట్టణ కురుమ సంఘం నాయకులు, సభ్యులు కలసి కోరారు. సోమవారం మేడ్చల్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ వీరభద్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని భీరప్ప కామరాతి దేవాలయం పునర్నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ…

లైన్ మెన్ సాహసం కు సలామ్ ..వీక్షించండి

అతి భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ సర్కిల్ ,  కొత్తగూడ  సెక్షన్ పరిధిలోని గంగారాం కొత్తగూడ మండలాలు దట్టమైన అడవులతో వాగులు వంకలతో పోల్ లు , ట్రాన్స్ఫార్మర్లు  మునిపోయినాయి . ఈ నేపథ్యంలో   పెగడపల్లి సబ్‌స్టేషన్‌లోని 11కేవీ పొగుళ్లపల్లి ఫీడర్‌ భారీ వర్షాల కారణంగా  గురువారం  బ్రేక్ డౌన్ అయ్యింది . బ్రేక్ డౌన్…

ప్రజల భాగసామ్యమంటె గిదేనా!

బళ్ళు శెరువులాయె,బల్లలు నీల్ల మీద తేలుడాయె!  యే సౌలతుల్లేక బడిపోరల్లకు తిప్పలై సదువు సట్టుబండలాయె! అయితె అయింది గని గీ ము చ్చటబయటికి తెల్వనియ్యకుండ్రి. మీడియా,విద్యార్థి సంఘాలు ఎన్జీవోలను బళ్ళెకు రానీయకుండ్రి! ఎంత           తిప్పలయినా,సౌలతుల్లేకున్నా మీ సావు మీరు సావుండ్రి గని బయిటోళ్ళకు గీ ముచ్చట యెరుకైతె లోకవంత యెరికైతది!…

స్వరాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులా?

ప్రభుత్వ కార్య క్రమాల అమలు  ప్రజాబి •ప్రాయాన్ని సేకరి ంచే క్ర మంలో  సామా జిక రాజ కీయ ఆర్థిక చారి త్రక సాం స్కృతిక అంశాల పైన  సమాజంలో జరుగుతున్న చర్చను ఎక్కడి కక్కడ ఎప్పటికప్పుడు  విస్తృత పరిచే విషయంలో   పత్రికలు… ఆ పత్రికలకు  ప్రతి నిధులుగా వ్యవహ రిస్తున్నటువంటి జర్నలిస్టులు  క్రియాశీలక…

లక్షల కోట్ల రుణమాఫీ ఎవరి కోసం?

మోదీ ప్రభుత్వ హయాంలో పెరుగుతున్న రుణాల మాఫీ, నోట్ల రద్దు, ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి వంటి నోటిఫికేషన్‌ల ద్వారా సామాన్యులు తమ సొంత డబ్బును ఉపయోగించుకోకుండా అడ్డుకుంటున్నారు, అయితే బడా పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ వల్ల ప్రయోజనం చేకూరుతుంది.  మార్చి 2023తో ముగిసిన సంవత్సరంలో బ్యాంకులు రూ. 2.09 లక్షల కోట్లకు పైగా (సుమారు  యుఎస్‌  ‌వి…

వైద్య సేవలు మరింత పటిష్టం

అత్యవసర సమయాల్లో ఉపయోగించే 108, 102తో పాటు, దురదుష్టవశాత్తు చనిపోయిన వారి పార్థీవ దేహాలను ఉచితంగా తరలించే హర్సె వాహనాలు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అయితే కొన్ని వాహనాలకు కాలం చెల్లిపోవడంతో తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయని, ఈ నేపథ్యంలో పాత వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్లు…

కొత్తగా 204 అంబులెన్సులు, 228 అమ్మ ఒడి వాహనాలు

అదనంగా 34 పార్థివ వాహనాలు అందుబాటులోకి మొత్తం 466 వాహనాలు ఆగస్టు 1న ప్రారంభం పెరుగనున్న అత్యవసర సేవల విస్తృతి హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర జూలై 28 : రాష్ట్రంలో 108 అంబులెన్సులు, 102(అమ్మ ఒడి), హర్సె(పార్థివ వాహనాల) సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు వైద్యారోగ్య శాఖ…