Category Uncategorized

ఖబడ్దార్ బీజేపీ ఎంపీ సోయంబాబు రావు : లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట కార్యదర్శి గోవింద్ నాయక్

పరిగి, ప్రజాతంత్ర, జూలై 28: ఖబడ్దార్ బీజేపీ పార్టీ ఎంపీ సోయం బాబురావు అని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట కార్యదర్శి గోవింద్ నాయక్ హెచ్చరించారు.శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణను మరో మణిపూర్ గా మార్చాలని భారతీయ జనత పార్టీ చూస్తున్నది అని, కలిసిమెలిసి జీవిస్తున్న గిరిజన ప్రజల మధ్యలో…

చేపల వేటకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దు: పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 28: జిల్లాలో నిండిన వాగు వంకలలో చిన్నచిన్న కుంటలలో ఉధృతంగా నీటి ప్రవాహం ఉన్నందున ఎవరు కూడా ప్రజలు అక్కడికి వెళ్ళవద్దని, ఎక్కడపడితే అక్కడ చేపలు పట్టడానికి ప్రజలు వెళుతున్నారు. లోతు తెలవకుండా తెలియని ప్రదేశాలకు వెళ్లి చేపలు పట్టడానికి వెళ్లి ప్రాణాలు విలువైన ప్రాణాలు కోల్పోవద్దని పోలీస్ కమిషనర్ ఎన్.…

భారీ వర్షాలు కురిసినందువల్ల పంట పొలాల్లోంచి నీరు పారద్రోలాలి : జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 28: జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంటలైన ప్రత్తి, కంది, మొక్కజొన్న మరియు సోయా చిక్కుడు నుండి మురుగు నీటిని తీసివేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తరువాత పత్తి పంటకు ఎకరాకు…

సహాయం కోసం నేతల పోటాపోటీ సేవలు

షాద్ నగర్ ప్రజా తంత్ర జూలై 28: ఎడతెరిపి లేని వర్షాలతో.. శిధిలావస్థలో ఉన్న ఇల్లు నేలమట్టమై అల్లాడుతున్న జనాలను ఆదుకునేందుకు నేతలే దాతలుగా అడుగు ముందుకు వేస్తున్నారు.. తోచినంత సహకారాన్ని బాధితులు తమ ఇళ్లను పునరుద్ధరించుకునేందుకు అందిస్తూ తమ ఔదార్యాన్ని కనబరుస్తున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ దృశ్యం కనిపిస్తుంది. ఈ వ్యవహారంపై ముందుగా…

ప్రాజెక్టు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 28: భారీ వర్షాలతో ప్రాజెక్టులు పొంగిపొర్లుతుండడంతో ప్రమాదాలు జరగకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనందు అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు, కోట్ పల్లి ప్రాజెక్టులను, వాగులను సందర్శించి,…

అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు : టి.డి.పి జాతీయ కార్యదర్శి, పరిగి నియోజక వర్గ ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు

పరిగి, ప్రజాతంత్ర, జూలై 28: పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని తిమ్మాయ పల్లి గ్రామానికి చెందిన చీమ రాములు ఆరోగ్య పరిస్థితులు బాగా లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, పరిగి నియోజక వర్గ ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.కాసాని…

ఫార్ములా ఇ రేస్ టైటిల్‌ చేరువలో జేక్ డెన్నిస్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ఫార్ముల ఇ రేస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకునే దిశగా బ్రిటన్‌కు చెందిన జేక్ డెన్నిస్ ముందుకు సాగుతున్నట్లు సంస్థ ప్రతినిధులు శుక్రవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్స్ సెల్ లండన్ ఈవెంట్స్ అరేనాలో నిర్మించిన ప్రత్యేకమైన అవుట్‌డోర్, ఇండోర్ రేస్ ట్రాక్‌లో ఫార్ములా…

త్వరలో బీడీఎల్ కాలనీ దగ్గర నూతన ఔట్ లేట్ నిర్మాణ పనులు : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర, జూలై 28 : ఈరోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హైకోర్టు కాలనీ, బీడీఎల్ కాలనీ నందు, జగదాంబ కాలనీల యందు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడం జరిగింది. పక్కకాలనీలు అయిన ద్వారకమాయినగర్ మరియు చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే వరదనీరు హైకోర్టు…

కరడుగట్టిన తెలంగాణా వాది   వేదిరే చల్మా రెడ్డి ఆకస్మిక మరణం 

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రో.కోదండరాం, నాయకుల నివాళి… 1995లోనే ప్రొ॥జయశంకర్ సార్ తో తెలంగాణ రాష్ట్రం కోసం సమావేశాలు ఏర్పాటు చేసిన నాయకుడు, మలిదశ ఉద్యమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెఏసి చైర్మన్ గా గల్లి నుండి దిల్లీ దాకా స్వరాష్ట్ర సాధన పోరాటంలో ప్రొ॥కోదండరాం కు   అండగా నిలబడిన కరుడుగట్టిన తెలంగాణవాది ..తెలంగాణ…