Category Uncategorized

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం

ఎప్పుడూ పడనంతగా భారీ వర్షంతోనే తీవ్రనష్టం ములుగు జిల్లా కొండాయి గ్రామ వరదల్లో 8 మంది మృతి…అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి మోరంచలో ఎమ్మెల్యే పర్యటన…బాధితులకు ఆదుకుంటామని హావి• నిజామాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు….శ్రీరాంసాగర్‌లో 32 గేట్లు ఎత్తి నీటి విడుదల నిండుకుండల్లా జంట జలాశయాలు ఫోటో:మేడారం జంపన్నవాగులో గల్లంతైన మృతదేహం మున్నేరులో చిక్కుకున్న…

ఆర్థిక సహాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, జూలై 28: జగదేవపూర్ మండలంలోని  మాందపూర్ గ్రామానికి చెందిన లింగాల లచ్చయ్య శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ లింగాల భిక్షపతి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి  ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో  గ్రామ పెద్దలు నర్సింలు,భిక్షపతి, పెద్దిరాజు,నర్సింలు,…

పీర్ల” ఉత్సవ గీతం

దులా దులా అస్సయ్ దులా ముస్లిం బయ్యాల పీర్ల మేలా దులా దులా అస్సయ్ దులా సబ్బండవర్గాల పబ్బతి ఖేలా దులా దులా అస్సయ్ దులా తెలంగాణ సంబురాల హేలా                     !!దులా దులా చరణం: ఎరుపు దస్తీ మెరుపు బస్తీ పీర్ల సవ్వారికి సింగారించి మల్లెపూలు దూదు పొగలు డప్పు ధరువుల మోతలతో ఉరేగించే ఉత్సవాల…

ఖబడ్దార్ బీజేపీ ఎంపీ సోయంబాబు రావు : లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట కార్యదర్శి గోవింద్ నాయక్

పరిగి, ప్రజాతంత్ర, జూలై 28: ఖబడ్దార్ బీజేపీ పార్టీ ఎంపీ సోయం బాబురావు అని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట కార్యదర్శి గోవింద్ నాయక్ హెచ్చరించారు.శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణను మరో మణిపూర్ గా మార్చాలని భారతీయ జనత పార్టీ చూస్తున్నది అని, కలిసిమెలిసి జీవిస్తున్న గిరిజన ప్రజల మధ్యలో…

చేపల వేటకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దు: పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 28: జిల్లాలో నిండిన వాగు వంకలలో చిన్నచిన్న కుంటలలో ఉధృతంగా నీటి ప్రవాహం ఉన్నందున ఎవరు కూడా ప్రజలు అక్కడికి వెళ్ళవద్దని, ఎక్కడపడితే అక్కడ చేపలు పట్టడానికి ప్రజలు వెళుతున్నారు. లోతు తెలవకుండా తెలియని ప్రదేశాలకు వెళ్లి చేపలు పట్టడానికి వెళ్లి ప్రాణాలు విలువైన ప్రాణాలు కోల్పోవద్దని పోలీస్ కమిషనర్ ఎన్.…

భారీ వర్షాలు కురిసినందువల్ల పంట పొలాల్లోంచి నీరు పారద్రోలాలి : జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 28: జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంటలైన ప్రత్తి, కంది, మొక్కజొన్న మరియు సోయా చిక్కుడు నుండి మురుగు నీటిని తీసివేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తరువాత పత్తి పంటకు ఎకరాకు…

సహాయం కోసం నేతల పోటాపోటీ సేవలు

షాద్ నగర్ ప్రజా తంత్ర జూలై 28: ఎడతెరిపి లేని వర్షాలతో.. శిధిలావస్థలో ఉన్న ఇల్లు నేలమట్టమై అల్లాడుతున్న జనాలను ఆదుకునేందుకు నేతలే దాతలుగా అడుగు ముందుకు వేస్తున్నారు.. తోచినంత సహకారాన్ని బాధితులు తమ ఇళ్లను పునరుద్ధరించుకునేందుకు అందిస్తూ తమ ఔదార్యాన్ని కనబరుస్తున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ దృశ్యం కనిపిస్తుంది. ఈ వ్యవహారంపై ముందుగా…

ప్రాజెక్టు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 28: భారీ వర్షాలతో ప్రాజెక్టులు పొంగిపొర్లుతుండడంతో ప్రమాదాలు జరగకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనందు అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు, కోట్ పల్లి ప్రాజెక్టులను, వాగులను సందర్శించి,…

అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు : టి.డి.పి జాతీయ కార్యదర్శి, పరిగి నియోజక వర్గ ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు

పరిగి, ప్రజాతంత్ర, జూలై 28: పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని తిమ్మాయ పల్లి గ్రామానికి చెందిన చీమ రాములు ఆరోగ్య పరిస్థితులు బాగా లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, పరిగి నియోజక వర్గ ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.కాసాని…