Category Uncategorized

జల దిగ్బంధంలో  వరంగల్‌ ‌నగరం….

వరంగల్‌ ‌నగరం గతంలో లేనంత జలదిగ్భందానికి గురైంది. వరంగల్‌, ‌హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని దాదాపు 30 కాలనీలకు పైగా నీ• మునిగాయి.. పలు కాలనీల్లోని ప్రజలు కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. పలు ఇండ్లలో నీరు చేరుకోవడంతో వాటిని కాజీపేట రైల్‌ ‌స్టేషన్‌ ‌నీటిలో తేలాడటం ఈసారి వింత్లైన విషయం. రైలు పట్టాలనుండి ప్లాట్‌ ‌ఫాం…

తలెత్తుకోలేని సందేశం

ఎదనిండా నమ్మకాన్ని నింపుకుని నిబ్బరంగా నిర్భయంగా దేశానికి సేవచేసే సైనికుడైనాడు శత్రువులెపుడు దండెత్తిన బెదరక అడుగేసిన వీరుడతడు అహర్నిశలు దేశమే శ్వాసగా అంకితమై జన్మభూమికి రక్షకుడైన భరతమాత ముద్దుబిడ్డడు నా దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తే మనసెపుడు మరువలేని అవమానభారాన్నిచ్చింది నాదేశమిపుడు కులమతాల కుతంత్రాలతో రగులుతున్న రణస్థలం సంపన్నవర్గాలకు కాపలా సమన్యాయమిక్కడ సమాదైంది వెనుకబాటు కులాలకిక్కడ రక్షణలేని…

హృద‌య భాష క‌విత్వం…

దండిగా మాన‌వ‌త్వ‌పు మూలాలున్న క‌విత్వం అనేక సంచారాల్లో కూడా విల‌క్షణ  అన్వేష‌ణల వీక్షణ‌మ‌వుతుంది. ఆరంభ‌మైన న‌డ‌క‌ని గ‌మ్యానికి  చేర్చే దిక్సూచి లాంటిది క‌విత్వ‌పు బాధ్య‌త‌. క‌వి క‌విత్వం  రాయ‌టానికి స‌మాయాత్తం కావ‌ట‌మంటే  అగ్ని పూసిన అక్ష‌రాల‌ను,  కాగి మాగిన అనుభ‌వాల‌ను దోసిట్లో ప‌ట్టుకోవ‌డ‌మే. శిథిలాల‌ను,  భ‌యోద్విగ్నాల‌ను కూడా  ప‌దిలంగా క‌విత్వంలోకి ఒంపే ధీర‌త‌ను క‌వి పుణికి…

మళ్లీ ప్రమాద స్థాయికి చేరుకోనున్న గోదావరి

 నేటి రాత్రికి 56 అడుగులు చేరుకునే అవకాశం. ముంపు ప్రాంత ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాల తరలి వెళ్లాలి : కలెక్టర్ ప్రియాంక అలా భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 27:  గోదావరికి ఎగువ నుండి వస్తున్న వరదలు వల్ల నేటి రాత్రికి 56 అడుగులకు వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు…

కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగపరచుకోవాలి : జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : నిరుపేదల అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. జనసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 9 ఏండ్ల పరిపాలన సంక్షేమ పథకాలను వివరించుటకు…

మహాంకాళీ అమ్మ, ఈదమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు : కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 27: అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఉప్పల్ కార్పొరేటర్ మందమల రజిత పరమేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఉప్పల్లో బోనాల పండగను పురస్కరించుకొని మహంకాళి అమ్మ ,ఈదమ్మ ఆలయాలలో ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్…

వర్షానికి కూలిన ఇల్లు

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కడ్తాల్ గ్రామపంచాయతీ కి చెందిన ముత్తి రామయ్య ఇల్లు రాత్రి కూలి పోయింది.. విషయం తెలుసుకున్న కడ్తాల్ గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించి సమస్యను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారిని…

బీసీల ఐక్యత చాటే సమయం ఆసన్నమైంది.. శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలి : తాండూర్ జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి

తాండూరు, ప్రజాతంత్ర, జులై 27: బీసీలు ఐక్యత చాటే సమయం ఆసన్నమైందని , వచ్చే శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఆయా పార్టీలను డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని హిమాలయ ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్…

కడ్తాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను కడ్తాల్ పట్టణంలో జరుపుకున్నారు. ఈ వేడుకలను జడ్పీటీసీ దశరథ్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రపటానికి…