Category Uncategorized

వరద సహాయక చర్యలపై శ్రద్ధ ఏదీ

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజకీయాలపై ఉన్న ఫోకస్ వరద సహాయక చర్యలపై లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గాలి అనిల్ కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గత 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ అంత  అతలాకుతలం అయిందని…

లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్లుకు మల్టిపుల్ అవార్డుల

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ డిస్టిక్ 320A వారి ఆధ్వర్యంలో 2022-2023 వ సంవత్సరానికి గాను అవార్డు ‘గేలా’ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ లోని కె.వి.ఆర్ కన్వెక్షన్ లో జరిగింది. ఈ అవార్డు ‘గేలా’లో లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్లు కు అవార్డులు లభించాయి. మాజీ గవర్నర్ జి చెన్నకిషన్…

కదన భేరి కి తరలి వెళ్లిన ఏబీపీ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : ఏబీవీపీ కదనభేరి బహిరంగ సభకు కడ్తాల్ మండలం నుంచి విద్యార్థులు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కదనభేరి బహిరంగ సభ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు క్యామ శ్రీకాంత్ మాట్లాడుతూ మార్పు కోసం మహా…

ఆసరా పెన్షన్ కోసం వృద్ధుల నిరీక్షణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందజేస్తున్న ఆసరా పెన్షన్ కోసం ఆమనగల్లు తంతి తపాలా కార్యాలయంలో వృద్ధులకు నిరీక్షణ తప్పడం లేదు.. సుదూర ప్రాంతాల నుండి పెన్షన్ తీసుకుందామని ఎక్కడికి రాగా నిరీక్షణ తప్పడం లేదన్నారు. దాదాపుగా ఆమనగల్ మున్సిపాలిటీ తో పాటు మంగళపల్లి చింతలపల్లి పలు…

క్రిస్టియన్ మైనార్టీస్ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి ఏదైనా యూనిట్‌ని స్థాపించడానికి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద 100% సబ్సిడీ ఆర్థిక సహాయం గురించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి ఒక ప్రకటనలో తెలియజేశారు.  అర్హతగల అభ్యర్థులు…

గ్రామాల్లో  కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహణ

   షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్1 :బిఆర్ఎస్ పాలనను గద్దెదించే సమయం ఆసన్నమైందని, గ్రామాల్లో కార్యకర్తలు చురుకుగా కదలాలని ప్రజలను చైతన్యం చేసే దిశగా వారిని కదిలించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. నియోజక వర్గంలోని కేశంపేట మండలం తొమ్మిది రేకుల, లింగంధన గ్రామాల్లో…

మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 1:  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను కలియ తిరిగి పరిశీలించారు. ప్రతి మంగళవారం నిర్వహించే  ఆరోగ్య మహిళ  కార్యక్రమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ….. ఆరోగ్య మహిళ…

లక్ష ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని ప్రవేశపెట్టిందని, పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అర్హులైన క్రిస్టియన్ మైనార్టీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.…

గ్రామపంచాయతీ కార్మికుల 28వ రోజు సమ్మెలో భాగంగా వంటావార్పు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 1; మొయినాబాద్ మండల కేంద్రంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.మొయినాబాద్ మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. నిన్న జరిగిన మంత్రివర్గ  క్యాబినెట్లో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె గురించి వారి సమస్యల గురించి ప్రస్తావించకపోవడం దారుణమని గ్రామపంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య…