Category Uncategorized

తెలంగాణా మల్టిపుల్ అవార్డ్ అందుకున్న లయన్ డాక్టర్ జి.మహేందర్ కుమార్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 1 :లయన్స్ క్లబ్ల్ ద్వారా విశిష్ట సేవలందించిన డాక్టర్ జి.మహేందర్ కుమార్ రెడ్డి తెలంగాణా మల్టిపుల్ అవార్డ్ అందుకున్నార లయన్స్ జిల్లా 320ఏ జిల్లాలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా సమాజంలో లయనిజం వ్యాప్తికి విశేష కృషి చేసిన డాక్టర్ జి. మహేంద్ర కుమార్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో అత్యున్నత పురస్కారం…

ఇస్నాపూర్ వరకు మెట్రో కూత

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: మియాపూర్ నుండి పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల పటాన్ చెరులో జరిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన…

భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : దళిత మహిళలని కూడా చూడకుండా తమ కుటుంబానికి చెందిన సుమారు 25 ఎకరాల వ్యవసాయ భూమిని వరంగల్ జిల్లా పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఎమ్మార్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి జున్ను సంతోష ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన…

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక దలారుల భూకబ్జాల  వల్లనే వరద నష్టం :మావోయిస్టు పార్టీ 

రాష్ట్రంలో అధికారం లో ఉన్న భారత్ రాష్ట్ర సమితి క్రూరమయిన అవినీతి ఆర్ధిక దలారులు ,అదానీ అంబానీలకు  సాగిలా పడుతున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నియంతృత్వ విధానాలే తెలంగాణా వరదలకు కారణమని పేర్కొంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మావోయిస్టు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మంగళ వారం విడుదల…

కడెం ప్రాజెక్టు ఆధునీకరణకు రాదా ఇక మోక్షం??…

ముందుకు సాగని రూ. 225 కోట్ల మంజూరీ ప్రతిపాదనలు! సెంట్రల్‌ ‌వాటర్‌ ‌కమిషన్‌ ఆధ్వర్యంలో సింప్‌ ‌కింద ‘కడెం’ ఎంపిక… భారీ  వరద నీరు తట్టుకునేలా, వరద తాకిడి నుండి కడెం ప్రాజెక్టును కాపాడుకునేలా శాశ్వత పరిష్కారం కోసం చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయినాయి. ఇటీవల ఇంజనీర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌సెంట్రల్‌ ‌డిజైన్‌ ఆర్గనైజేషన్‌,…

హైదరాబాద్‌లో మరోమారు దంచికొట్టిన వాన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై31:దాదాపు మూడు రోజులపాటు తెరపిచ్చిన వరుణ దేవుడు.. ఉన్నట్టుండి హైదరాబాద్‌ ‌మహానగరంపై మరోసారి విరుచుకుపడ్డాడు.  సోమవారం సాయంత్రం భారీ వర్షం పడింది. అరగంటపాటు దంచికొట్టింది. దాదాపు 30 నిమిషాలపాటు జోరుగా పడిన ఈ వానతో నగరం మరోసారి తడిసి ముద్దయ్యింది. లింగంపల్లి, చందానగర్‌, ‌మియాపూర్‌, ‌గచ్చిబౌలి, కొండాపూర్‌, ‌మాదాపూర్‌, ‌జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, అశోక్‌నగర్‌, ‌లక్డీకపూల్‌తోపాటు పలు…

‌ప్రేం సాగర్‌ ‌కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి :కాంగ్రెస్‌

‌హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 31: నగరం జలమయమైన సమయంలో హన్మకొండ వేయి స్థంబాల గుడి వెనకాల నివసిస్తున్న వి.ప్రేం సాగర్‌ ఇటీవల కరంటు తీగ తగిలి కరంట్‌ ‌షాక్‌తో మృతి చెందిగా వారి కుటుం బాన్ని పిసిసి మాజీ అద్యక్షుడు, రాజ్యసభ మాజీ ఎంపి హనుమంత రావు, హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌ అద్యక్షుడు నాయిని రాజేందర్‌…

మణిపూర్‌ ‌దుర్ఘటన.. నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ

కమిటీలో మాజీ మహిళా న్యాయమూర్తులు ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి ఓ తెగకు చెందిన మహిళపై ఇంత దారుణమా వీడియో బయటకు వచ్చే వరకు కేంద్రం ఏం చేస్తోంది మణిపూర్‌ ‌ఘటనపై విచారణలో సుప్రీం సిజె ప్రశ్నలు న్యూదిల్లీ,జూలై31(ఆర్‌ఎన్‌ఎ): ‌మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ…

కెసిఆర్‌ అవినీతిపై పోరాటం

పాలమూరు నుంచే సమరభేరీ లిక్కర్‌, అప్పు‌ల తెలంగాణగా మార్చిన కెసిఆర్‌..‌పాలమూరు ర్యాలీలో మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి నియంత పాలన అంతమయ్యే వరకు నిద్రపోమన్న డికె అరుణ తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్‌…‌బంగారు తెలంగాణ కాలేదు కేసీఆర్‌ ‌బంగారు కుటుంబమైంది కాంగ్రెస్‌ ఎమ్‌ఐఎమ్‌ ‌బి ఆర్‌ ఎస్‌ ‌లు ఒకే గూటి పక్షులు తెలంగాణ రాష్ట్ర సాధనలో…