Category Uncategorized

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ..

రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం మెట్రో రైల్‌ ‌విస్తరణ ..హకీ•ంపేట, మామునూర్‌ ‌విమానాశ్రాయల పునరుద్ధరణ కు ఆమోదం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై 31: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ  43,373   ఉద్యోగులకు  శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.  ముఖ్యమంత్రి…

పుస్తక పఠన కళను యువత నిర్లక్ష్యం చేస్తున్నారా…!

విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి, అంతరిక్ష గుట్టును విప్పడానికి, ప్రముఖుల జీవిత విశేషాలను అర్థం చేసుకోవడానికి, మన చూడని ప్రదేశాలను అక్షరయాత్రలో వీక్షించడానికి, మానవ నాగరికత పరిణామాన్ని తెలుసుకోవడానికి, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి, మూర్తిమత్వం విరబూయడానికి, జీవన పోరాటంలో ఎదురు దెబ్బలను తట్టుకొని నడవడానికి, లక్ష్యాలను సునాయాసంగా ఛేదించడానికి, మన‌లోకి మనం తొంగి చూడడానికి, చీకటి దారుల్లో…

ఆ గ్రామ యువత అభినవ కొమరం భీములు

దేశంలోని పెద్ద పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టుల లో అత్యంత చిన్నదైన 2,590 చ.కి.మీ కు పై ప్రాంతాల నుండి వస్తున్న వరద వలన కడెం ప్రాజెక్టు కు నిరంతరం వరద ప్రమాదం పొంచి ఉంటున్నది. గోదావరి ఉపనది కడెం వాగు మీద నిర్మాణ సమయంలోనే,1958 ఆగస్టు నెలలో ఊహించని వరదలతో ఈ ప్రాజెక్టులో కొంత…

ఫాసిజం గీసిన రక్త చిత్రం.. మణిపూర్ మారణహోమం!

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కూకీ జోయి నాగాతెగల గిరిజనులపై జరుగుతున్న మారణహోమం పై దేశమంతా అట్టుడుకుతుంది. కొండల మీది అటవీ ప్రాంతంలో వందలాది కుకీ నాగా తెగల గ్రామాలను కూల్చి, కాల్చి లక్షలాదిమందిని అడవి నుండి తరిమేశారం. వాస్తవాలు రిపోర్టింగ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధుల కెమెరాలు పగులగొట్టి ,వారిని కిడ్నాప్ చేసి చీకటి…

బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులపై అధిష్టానం చర్యలు తీసుకోవాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31.  కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఒక ఫామ్ హౌస్ లో సమావేశమై పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కోరారు. సోమవారం స్థానిక విలేకరులకు…

జర్నలిస్టుల హామీలను సీఎం కేసీఆర్ జర్నలిస్టుల హామీలను సీఎం కేసీఆర్ వెంటనే నెరవేర్చాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 31: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని రంగా రెడ్డి జిల్లా టియుడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నోసార్లు హామి ఇచ్చారే తప్పా, ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం…

గ్రామపంచాయతి సిబ్బంది సమ్మెకు సంఘీభావం తెలిపిన బిఎస్పి నాయకులు

కందుకూరు,జూలై 31 : రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న గ్రామపంచాయతి సిబ్బందికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్భంగా బీఎస్పీ మహేశ్వరం నియోజకవర్గ మహిళా కన్వీనర్ ఇందుమతి మాట్లాడుతూ,గ్రామ పంచాయతి సిబ్బంది గత 25 రోజులుగా వారి న్యాయమైన…

సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి.

 ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 31. వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు వైద్య సిబ్బంది వైద్యాధికారులకు సూచించారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వ కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను సందర్శించి వైద్య ఆరోగ్య కార్యక్రమాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమైన…

అనాధల సమస్యలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : అనాథలకు సిఎం కేసీఆర్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని, ఇందుకోసం ఈ నెల 3న జరిగే అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని కోరుతూ సోమవారం యూసుఫ్ గూడలోని ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్, అడ్మిన్ ఆఫీసర్ సునందకు వినతి పత్రం అందజేసినట్లు అనాథల హక్కుల పోరాట వేదిక…