Category Uncategorized

విశ్వరూప మహాసభను విజయవంతం చేయండి.

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: మాదిగల హక్కులకై చేపడుతున్న విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం తాండూరులో పట్టణంలోని తులసి గార్డెన్లో నిర్వహించిన విశ్వరూప మహా బహిరంగ సభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగల…

నులిపురుగుల నివారణకు కృషి చేయాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 3 : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు మండల కేంద్రంలో  జిల్లా బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం గిరిజన బాలికల వసతి గృహం పలు పాఠశాలలో జెడ్పిటిసి అనురాధ, కౌన్సిలర్ యాదమ్మ శ్రీశైలం యాదవ్, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్,…

ఆమనగల్లు కోర్టు లో నెలకొన్న సమస్యలు పరిష్కరించండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : ఆమనగల్లు కోర్టులో నెలకొన్న సిబ్బంది కొరత తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం రంగారెడ్డి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి ను ఆమనగల్ కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలుసుకొని సమస్యను వివరించారు. నూతనంగా ఏర్పడ్డ కోర్టులో సిబ్బంది కొరత తదితర సమస్యలు ఉన్నాయని…

కుర్ర సత్యనారాయణను సన్మానించిన విజయ్ కుమార్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: గవర్నర్ కోటాలో పటాన్ చెరుకు చెందిన, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణకు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో గురువారం పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయకుమార్ మర్యాదపూర్వక కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ… సీనియర్ నాయకులైన కుర్ర సత్యనారాయణను…

మహేశ్వరం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 03; మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండల కేంద్రం లో 81 లక్షల రూపాయలతో మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి అయినా ప్రాథమిక పాఠశాల భవనము సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి…

రైతు బాండవుడు ముఖ్యమంత్రి కె సి ఆర్

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 03; తెలంగాణ జాతిపిత రైతు పక్షపాతి రైతు బాండవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతు రుణ మాఫీ చేసి రైతు గుండలో నిలిచిపోయాడని మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వర్ణ గంటి ఆనందం అన్నారు. గురువారం మహేశ్వరం మండలం కేంద్రములో రైతు రుణ…

వరద బాధితులకు సాయం అందించండి

 కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, ఆగస్టు 03 : ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి తోచినంత సాయం అందించేందుకు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిపిలుపునిచ్చారు. గురువారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 9వ డివిజన్…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యువజన సంఘం అధ్యక్షుడిగా గుండ్రాతి కుమార్ గౌడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 3 : కల్వకుర్తి తాలూకా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యువజన సంఘం అధ్యక్షుడిగా ఆమనగల్ పట్టణానికి చెందిన గుండ్రాతి కుమార్ గౌడ్ ను నియమించారు. గురువారం కల్వకుర్తి తాలుక గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చుక్క అల్లాజి గౌడ్, వెంకటేశ్వర్లు గౌడ్, ఆయిల్ శ్రీనివాస్ గౌడ్ బాల స్వామి గౌడ్,…

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: గ్రామపంచాయతీ కార్మికుల ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి లేదా అసెంబ్లీ ముట్టడిస్తాం అని సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు…