Category Uncategorized

ఎన్జీవో కాలనీలో పర్యటించిన లచ్చిరెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 3; బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలో డ్రైనేజ్ పనులు పూర్తి చేసిన రోడ్డు ఇబ్బందికరంగా కావడంతో కాలనీ వాసులు *బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి సమాచారం ఇవ్వడంతో స్పందించిన కార్పొరేటర్ సంబంధిత వాటర్ వర్క్స్ రాజగోపాల్ గా మరియు జిహెచ్ఎంసి…

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తూ రైతుల అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ ని పురస్కరించుకొని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో  రైతు…

ముదిరాజులు రాజకీయంగా ఎదగాలి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3; ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండి రాజ్యాధికార హక్కులు సాధించాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది.హైదరాబాద్‌ లోనీ మినిస్టర్ క్వార్టర్స్ లో  ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్  బండ ప్రకాష్‌  ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కొటాల యాదగిరిని ముదిరాజ్‌…

ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాగృతి పేరుతో ప్రజలను ఏకం చేసిన ఘనత ఎమ్మెల్సీ కవిత కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.హైదరాబాద్ లోనీ ఎమ్మెల్సీ కవిత  నివాసంలో ఆమెను నీలం మధు ముదిరాజ్  పుష్పగుచ్చం,శృంగేరి శారదా దేవి ప్రతిమ ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సంస్కృతి…

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: జిల్లాలో మద్యం షాపుల నిర్వహణకు ఎస్సీ, బిసిగౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కొరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య ఎస్సీ అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖల అధికారుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డ్రా…

విద్యా రంగంలో మార్పు రాకుంటే..

కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని గ్దదె దింపే వరకు పోరాడతాం ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌ హైదరాబాద్‌, ఆగస్ట్ 2 :‌ నీళ్లు,నిధులు,నియామకాల కొరకు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ‌కుటుంబ పాలనతో దోపిడీ చేస్తుందని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌  అన్నారు. సీఎం కూతురు కవిత దేశవ్యాప్తంగా ఈ మధ్య లిక్కర్‌ ‌రాణిగా ఫేమస్‌…

నిర్లక్ష్యానికి గురవుతున్న ‘బాగ్‌ ఎ ఆమ్‌..’

పేలవంగా నిర్వహణ..డంపింగ్‌ ‌గ్రౌండ్‌గా మారిన నాంపల్లి పబ్లిక్‌ ‌గార్డెన్‌ ! ‌కొరవడిన సుందరీకరణ పట్టించుకోని అధికార యంత్రాంగం…అవస్థల్లో ప్రజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఇప్పుడు సుందరీకరణ వైపునకు పరుగులు పెడుతుంది. ఎక్కడ చూసినా అందాల హరివిల్లులా చూడచక్కని ప్రదేశాలు ఆహా..ఓహో…అనిపించేలా పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. మరచిపోలేని విధంగా కనువిందు చేస్తున్నాయి.…

చిన్నారిని మింగిన బస్సు అతివేగం

డ్రైవర్‌ ‌నిరల్‌క్ష్యంతో బస్సు కిందపడి బాలిక మృతి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు మరో ఘటనలో జనగామలో డ్రైవర్‌ ‌నిర్లక్ష్యానికి మహిళ మృత్యువాత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌రెప్పపాటులో జరిగిన ప్రయాదం ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తీరని కడుపుకోత మిగిల్చింది. ఎప్పటిలాగే హుషారుగా స్కూల్‌కు బయలుదేరిన ఆ చిన్నారికి ఇదే ఆఖరి రోజు…

‌ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా…

ఉపాధి, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌వరదలతో ప్రజలు నానాయాతన పడుతుంటే సిఎం కెసిఆర్‌ ‌సొంత రాజకీయ ప్రయోజనాలకే పరిమితం అయ్యారని మాజీమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బరీ అలీ   ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు…